Home » Author »chvmurthy
వివాహేతర సంబంధం నేపధ్యంలో ఒక మహిళ దారుణ హత్యకు గురయ్యింది. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూస్తున్నారని మృతురాలి కుమార్తె ఆరోపించటంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్
అనారోగ్యానికి గురైన ఒక రైతు ఆస్పత్రుల ఖర్చులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
హైదరాబాద్ ప్రజలను వణికించిన చెడ్డీ గ్యాంగ్ దొంగలు విజయవాడ నగరంలోకి ప్రవేశించారు.
గుండె పోటుతో మరణించిన టీటీడీ ఓఎస్డీ డాలర్ శేషాద్రి అంత్య క్రియలు ఈరోజు సాయంత్రం తిరుపతిలోని వైకుంఠ ప్రస్దానంలో ముగిసాయి.
ఒమిక్రాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అయ్యింది. విదేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ టెస్ట్లు చేసిన అనంతరం హోమ్ క్వారంటైన్లో ఉంచేలా ప్రభుత్వం చర్యల
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ శేషాద్రిస్వామితో తనకు 25 సంవత్సరాల అనుబంధం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు.
మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కోడలు నిద్రపోతోందని అత్తమామలు ఆమెపై దాడి చేసిన ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది.
హైదరాబాద్ నగరంలో ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
వరంగల్ ఆర్టీఏ కార్యాలయం సిబ్బంది సహాకారంతో వాహనాలకు నకిలీ ఇన్స్యూరెన్స్ పట్టాలు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
శిల్పాచౌదరి చీటీంగ్ కేసులో బాధితులు ఇప్పటికే ఒక్కొక్కరుగా బయట పడుతున్నారు.
ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. భర్తకు తెలియకుండా భార్య తన ప్రియుడికి నగ్నంగా వీడియో కాల్స్ చేస్తోంది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు మంగళవారం(నవంబర్ 30) ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి.
ప్రకాశం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భైరవకోనలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెద్దపల్లి జిల్లా రామగుండం మీసేవ కేంద్రం ఉద్యోగి కాంపెల్లి శంకర్ దారుణ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని రామగుండం పోలీసు కమీషనర్ చంద్రశేఖర్ రెడ్
మాజీ మంత్రి వై.యస్.వివేకానంద రెడ్డి హత్యకేసులో ఈరోజు కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. కడప, అనంతపురం పోలీసులు తనను వేదిస్తున్నారంటు గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి అనంతపురము ఎస్పీ ఫక్కీరప్
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రేపటి నుంచి డిసెంబరు 8వ తేదీ వరకు ఏకాంతంగా జరుగనున్నాయి.
మసాజ్ సెంటర్లో పని చేసే ఇద్దరు యువతులను హోటల్కు తీసుకువెళ్లి ఒక పోలీసు, మరో ఇద్దరూ సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన హర్యానాలో చోటు చేసుకుంది.
శుభాకార్యానికి వచ్చిన ఎమ్మెల్యేతో ఓ మహిళ ఫోటోలు దిగింది. వాటిని మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన కామెంట్లతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి చూసిన మహిళ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేస
ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని... ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు చెప్పారు.
తనతో పాటు పదవ తరగతి చదివిన యువతిని ప్రేమ పేరుతో వెంటపడి పెళ్లి చేసుకుంటానని సన్నిహితంగా మెలిగి మోసం చేసిన యువకుడిపై పోలీసులు కేసునమోదు చేశారు.