Home » Author »chvmurthy
ప్రకాశం జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన జంట హత్యలు కలకలం రేపుతున్నాయి.కొద్ది రోజుల క్రితం ఇంకొల్లు మండలంలో వృధ్ద దంపతులు హత్య, శనివారం నాడు టంగుటూరులో తల్లి కూతుళ్లు హత్యకు గురవటం సం
గుంటూరు నగరo పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత మాదక ద్రవ్యాలు అమ్ముతున్న నిందితులను అరెస్ట్ చేసినట్లు డి.ఎస్.పి సుప్రజ తెలిపారు.
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఒక బ్యూటీషియన్ ఆత్మ హత్య చేసుకుంది. స్ధానిక విఠల్ రావు నగర్ లో నివాసం ఉంటున్న ఒంగ్ మిట్ లెప్చా (39) అనే మహిళ ఈరోజు తన ఇంట్లో ఆత్మ హత్య చేసుకుం
పలువురు ప్రముఖుల వద్ద నుంచి వందల కోట్ల రూపాయలు వసూలు చేసిన శిల్పాచౌదరిని తిరిగి కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నార్సింగి పోలీసులు మళ్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం రాత్రి విశేషమైన గజ వాహనంపై శ్రీమహాలక్ష్మీ అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఆలయం వద్ద గల వాహన మండ
పలువురు సెలబ్రిటీలను కిట్టీ పార్టీ పేరుతో ఆహ్వానించి వారి నుంచి కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేసిన శిల్పా చౌదరి రెండో రోజు పోలీసు కస్టడీ ముగిసింది. ఈరోజు జరిగిన విచారణలో రాధికా రెడ
కడప జిల్లాలో సీబీఐ అధికారులమని చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 186 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
జొవాద్ తుపాను కారణంగా వీచిన బలమైన గాలులకు కొబ్బరిచెట్టు విరిగిపడి ఒక విద్యార్ధిని మృతి చెందింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం, ఉద్దానం మెలియాపుట్టి గ్రామంలో ఈ విషాదకర సంఘ
ప్రకాశం జిల్లా టంగుటూరులోదారుణ హత్యలు జరిగాయి. బంగారం వ్యాపారి భార్య, కుమార్తెను నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం
తిరుమల రెండవ ఘాట్ రోడ్లో ఇటీవల కొండచరియలు విరిగి పడిన ప్రాంతాన్ని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ఈరోజు పరిశీలించారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో ఈ తెల్లవారుఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది.
రాష్ట్రంలో యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేశారు రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.
తాగిన మైకంలో ఏమి చేస్తున్నాడో తెలియకుండా ఒక యువకుడు త్రాచు పామును మెడలో వేసుకుని జనాన్ని భయభ్రాంతులకు గురిచేశాడు.
కిట్టీ పార్టీల పేరుతో సినీ ప్రముఖులతో పాటు పలువురు సెలబ్రిటీలను కోట్ల రూపాయలు మోసం చేసిన శిల్పా చౌదరి కేసులో మొదటి రోజు పోలీసు కస్టడీ ముగిసింది.
అత్త ఇంటికే కన్నం వేసిన అల్లుడిని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాణికేశ్వర్ నగర్లో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు.
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 138 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం గంటకు 30కి.మీ వేగంతో కదులుతూ విశాఖపట్నానికి 480 కి.మీ, గోపాలపూర్ కు 600 కి.మీ, పారదీప్ కు 700 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయిఉందని ఆం
విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు మిస్సింగ్ అయ్యారని వస్తున్న కథనాలను ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్య శాఖ అధికారులు ఖండించారు.