Home » Author »chvmurthy
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై వేణుగోపాలకృష్ణుడి అలంకారంలోశ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు.
దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో హైదరాబాద్లో నడిచే ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను అధికారులు పెంచారు. దీంతో వాటి సమాయాల్లో మార్పులు జరిగాయి. హైదరాబాద్ నగర ప్రజలను ఇతర రవాణా సౌకర్యలకంటే త
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో పలుచోట్ల మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలిశాయి.
తాజాగా అందిన సమచారం ప్రకారం వీరిలో ఒకరికి ఒమిక్రాన్ నెగిటివ్గా వైద్యులు నిర్ధారించారు. ఈ మహిళ బ్రిటన్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.
మిత్రుడి పుట్టిన రోజు సందర్భంగా ఆనందంలో ఉన్న యువకుడు చెరువులో స్నానానికి దిగి మృత్యువాత పడ్డాడు.
వాట్సప్ లో తమ స్నేహితుడి ఫోటో పెట్టి కొద్ది నిమిషాల్లోనే 5 మంది నుంచి రూ. 30 వేలు కాజేసి ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడు సైబర్ నేరస్తుడు. ఇంతకు ముందు నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు తెరిచి డబ్
రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసారు.
కేంద్ర ప్రభుత్వాన్ని నమ్ముకుంటే రైతులు నిండా మోసపోతారని...పేద ప్రజలు, రైతుల ప్రయోజనాలను కేంద్రం పట్టించుకోవటంలేదని వ్యవసాయశాఖమంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనధికార చిట్టీల వ్యాపారం నిర్వహించి స్ధానికుల నుంచి సుమారు ఏడుకోట్ల రుపాయలు వసూలు చేసి దంపతులు పరారైన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
బానయ్యకు ఇద్దరు భార్యలు. 16 సంవత్సరాల క్రితం ఉప్పట్ల గ్రామానికి చెందిన రేణుకను రెండవ పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు.
కృష్ణాజిల్లా మచిలీపట్టణంలోని కలెక్టరేట్లో విధుల్లో ఉన్న ఓ పోలీసు వద్ద ఉన్నగన్ మిస్ ఫైర్ అయ్యింది.
సిర్పూర్కర్ కమిటీ గోబ్యాక్ అని స్థానికులు నినాదాలు చేశారు. పోలీసు స్టేషన్కు చేరుకున్న ప్రజలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది.
తెలంగాణలో ఇప్పటి వరకు ఓమిక్రాన్ కేసులు నమోదు కాలేదని ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్. శ్రీనివాస్రావు చెప్పారు.
విశాఖ జిల్లా ఆనందపురంలో గత రెండు రోజులుగా కనిపించకుండా పోయిన యువతి శవమై తేలింది. సింహాచరలం సమీపంలోని భైరవవాక దగ్గరలో పాడుపడిన బావిలో యువతి మృతదేహాన్ని కనుగొన్నారు.
కన్నడ పవర్ స్టార్ట్ పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు.
దిశ ఎన్కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిర్పూర్కర్ కమీషన్ సభ్యులు ఈరోజు షాద్నగర్ సమీపంలోని ఘటనాస్ధలాన్ని సందర్శించారు.
హరిహరులకు ఇష్టమైన కార్తీకమాసం ఎన్నో రకాలుగా విశిష్టమైనది. కార్తీక మాసం ముగింపు సందర్భంగా తెల్లవారుజామున నేతిలో ముంచిన వత్తులతో అరటిదొప్పలులో దీపాలను వెలిగించి భక్తుల నదులు,పుష్కరిణ
గ్రామంలో జరిగిన పెద్దమనుషుల పంచాయితీ తీర్పు ఒకరి ప్రాణం మీదికి తెచ్చింది. భూమి కొనుగోలు విషయమై తమ ప్రమేయం లేకున్నా పెద్దమనుషులు జరిమానా విధించారని మనస్థాపంతో ఓ మహిళ పురుగుల మందు తా
జబర్దస్త్ యాంకర్ గానే కాక సినిమాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం నెలకొంది.
జగిత్యాలలో అర్ధరాత్రి పూట కూడా రోడ్లపై తిరుగుతున్న ఆకతాయిలపై పోలీసులు కొరడా ఝళిపించారు.