Home » Author »chvmurthy
తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన చిత్తూరు జిల్లావాసి సాయితేజ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శ
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాపాఘ్ని నదిపై ఉన్న వంతెన వరద ప్రవాహానికి కుంగిపోయింది. దీంతో కడప-తాడిపత్రి జాతీయ రహదారిని మూసివేశారు. పాపాఘ్ని నదిపై నుంచి వెళ్లేందుకు వంతెన ఏకైక మార
విజయవాడలో దొంగల హడావిడి ఎక్కువయ్యింది. ఎక్కడ ఏ దొంగతనం జరిగినా అది చెడ్డీగ్యాంగ్ పనా.... లేక ఎవరు చేశారో అని ప్రజలు హడలి పోతున్నారు. అనుమానిత వ్యక్తులను సైతం ప్రజలు పట్టుకుంటున్న స
ఊరి పోలిమేర్లలోనే గ్రామానికి వెళ్లే రహదారులన్నింటిని మూసి వేస్తారు..సొంత గ్రామస్థులైనా ఆసమయంలో బైట ఊరికి వెళ్లినా ఒకసారి పూజ మోదలయ్యాక వారిని తిరిగి గ్రామంలోకి రానివ్వరు.
తన భర్తతో వివాహేతర సంబంధం నడపవద్దని ఎంత హెచ్చిరించినా వినలేదని ఒక మహిళ హత్య చేసిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.
కిట్టీ పార్టీల పేరుతో పలువురు ప్రముఖులతో పరిచయాలు పెంచుకుని వారివద్ద నుంచి కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేసిన శిల్పా చౌదరి పోలీసు కస్టడీకి మరోసారి కోర్టు అనుమతిచ్చింది.
తిరుమల తిరుపతి దేవస్ధానం పాలకమండలి మరి కొద్ది సేపట్లో తిరుమలలో సమావేశం కానుంది.
తమ పెంపుడు కుక్కను చంపారనే కారణంతో ఒక వ్యక్తిని హత్యచేసి. అతని భార్యపై దాడి చేసి గాయపరిచిన కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది.
కస్టమ్స్ అధికారులు ఎంతపటిష్టమైన నిఘా చర్యలు చేపట్టినా విదేశాల నుంచి పలు మార్గాల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సుమారు రూ.3 కోట్లు విలువ చేసే బంగారు వరద-కటి హస్తాలను ఒక దాత శుక్రవారం విరాళంగా అందించారు.
తిరుమల శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి డిసెంబరు 12న కార్తీక మాసం చివరి ఆదివారం సందర్బంగా ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు.
కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పరాయి స్త్రీలతో తిరుగుతున్న భర్తను ప్రశ్నించినందుకు భార్యను పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన ఘటన వెలుగు చూసింది.
చిత్తూరు జిల్లాలో రెండు ఇన్నోవాలలో అక్రమంగా తరలిస్తున్న 16 ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీ నారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏపీ నుంచి వచ్చిన అధికారులు... హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని లక్ష్మీ నారాయణ నివాసంలో శుక్ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టారు. విజయవాడలో ఔట్ పేషెంట్ సేవలు బహిష్కరించి ఆందోళనకు దిగారు జూనియర్ డాక్టర్లు.
హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక భర్త అనుమానంతో భార్యను హత్య చేసిన ఘటన స్ధానికంగా కలకలం రేపింది. గతంలో విడాకులు తీసుకుని.... మళ్లీ భార్యను ఇంటికి తెచ్చుకుని
నెల్లూరులోని మన్సూర్ నగర్లో అల్తాఫ్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపేశారని సమాచారం.
కోవిడ్ టీకా పంపిణీలో తెలంగాణ రాష్ట్రం మరో మైలు రాయిని అధిగమించింది. నిన్న ఉదయానికి కోవిడ్ వ్యాక్సినేషన్ వేయటంలో 4 కోట్ల మార్కును దాటింది. ఇప్పటివరకు అర్హులైన 95 శాతం మందికి మొదట
జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ శివారులోని ఓ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడిచేసి ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు.
ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరు వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోల్ కత్తా -చెన్నై జాతీయ రహదారిపై తిరుపతి నుంచి వస్తున్న కారు ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టడం తో ముగ్