Home » Author »chvmurthy
ఆంధ్రప్రదేశ్లో మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాటిని గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ, విశాఖ జిల్లా పాడేరు, కృష్ణాజిల్లా మచిలీపట్నంలలో ఏర్పా
తెల్లని పొగమంచు తెరల నడుమ, చలచల్లని మలయ వీచికలు, అప్పడప్పుడు కురుస్తున్న చిరు జల్లులతో, దోబుచూలాడిన సూర్యుడు ప్రసరింప చేసిన కిరణాలతో స్వర్ణకాంతులీనే ఆనందనిలయం, వినూత్న అందా
శిల్ప బ్యాంక్ లాకర్లపై ఫోకస్ చేశారు. కోకాపేట్లోని యాక్సిస్ బ్యాంక్లో శిల్పకు లాకర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.శిల్పను అక్కడికి తీసుకు వెళ్లారు. ఆమె సమక్షంలో బ్యాంక్ లాకర్
దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను నెల్లూరు జిల్లా ఉదయగిరి పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లో నిధులు పక్క దారి పట్టిన కేసులో ఏ-1 నిందితుడు ఘంటా సుబ్బారావును నిన్న సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అవేశం అనర్ధాలకు కారణం అన్నారు పెద్దలు... కూతురు కాపురం నిలబెట్టేందుకు ఒక తండ్రి, వియ్యపు రాలిపై దాడి చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
పీఆర్సీ నివేదికపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 72 గంటల్లో నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ చెప్పారు.
తెలంగాణలో ఇంతవరకు ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొత్తగా 108 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 141 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,878 యాక్టివ
చిత్తూరు జిల్లా అలిపిరి సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి రవాణా చేయటానికి సిధ్ధంగా ఉన్న 34 ఏర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నెల్లూరు జిల్లా రాపూరు మండలం వెలుగొండ అడవుల్లోని సిద్దేశ్వరకోనలో నిన్న అదృశ్యమైన కిషోర్ అనే యువకుడు మరణించాడు. ప్రమాదవశాత్తు వాటర్ ఫాల్స్ వద్ద ఉన్న నీటి గుంతలో పడి మృతి చెందిన కిషో
శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం మార్గశిర మాసం అని చెప్తూ ఉంటారు. మార్గశిర శుక్ల ఏకాదశిని మోక్షదా ఏకాదశి అని అంటారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో విశాఖపట్నంకు చెందిన వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఐఏఎస్ అధికారుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మాదక ద్రవ్యాల రవాణా, వినియోగంపై ఏపీ, తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
శీతాకాల సమావేశాలకు రెండు రోజుల ముందు బెళగావిలో చర్చి ఫాదర్ పై ఒక అపరిచిత వ్యక్తి హత్యాయత్నం చేయటం కలకలం రేపింది.
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, తిరుపతిలలో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయనే అంశం ప్రజలను భయపెడుతోంది.
మూడు రోజులుగా పోలీసుల దర్యాప్తుకు శిల్పా చౌదరి సహకరించలేదని తెలుస్తోంది. రేపు ఉదయం 11 గంటలకు ఆమెను ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.
గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి పదిలక్షల విలువ చేసే గంజాయి, లక్షన్నర విలువచేసే లిక్విడ్ గంజాయి, మూడుకార్లు, 5
కడప జిల్లాలో సంచలనం సృష్టించిన రెండు ఏటీఎంలలో దొంగతనానికి పాల్పడిన అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.