Home » Author »chvmurthy
అమెరికా, బ్రిటన్ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ కుదిపేస్తోంది. న్యూయార్క్ నగరంలో రోజుకు 22వేల కొత్త కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి.
చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం స్వర్ణముఖి నదిలో చేపల వేటకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు.
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో నెదర్లాండ్ లో ఈరోజు నుంచి జనవరి 14 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆ దేశ తాత్కాలిక ప్రధాని మార్క్ రుట్టే ప్రకటించారు.
తెలంగాణలో ఈరోజు కొత్తగా 185 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో మరో 205 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.
చిత్తూరు జిల్లాలో భారీ ఎత్తున ఎర్ర చందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 18 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో మద్యంపై వ్యాట్ ను ప్రభుత్వం సవరించింది. వ్యాట్ తో పాటు స్పెషల్ మార్జిన్, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని సవరిస్తూ రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీ రజత్ భార్గవ్ శనివారం ఉ
తెలంగాణలోని సుప్రసిధ్ధ రామప్ప దేవాలయాన్ని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు ఈరోజు సాయంత్రం సందర్శించుకున్నారు.
ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం..రాష్ట్రంలో నిన్న కొత్తగా 137 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉదయాస్తమాన సేవా టికెట్లను టీటీడీ త్వరలో విడుదల చేయనుంది.
కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక కుటుంబాన్ని కులపెద్దలు బహిష్కరించటంతో మూడునెలలుగా ఆ కుటుంబం పలు ఇబ్బందులు ఎదుర్కోంటోంది.
తెలంగాణకు చెందిన ఎంపీలు,ఎమ్మెల్యేలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈనెల 21 న సమావేశం కానున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై సంచరించే పాము నిన్న సాయంత్రం చనిపోయి కనపడింది. దానికి అర్చకులు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు.
వికారాబాద్ జిల్లా మోమిన్ పేటమండలంలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్ధితిలో మృతి చెందారు.
వారణాసికి చెందిన ఆదాయపు పన్ను శాఖకు చెందిన 12 మంది సభ్యుల బృందం తూర్పు యూపీలోని మౌ జిల్లాలోని సహదత్పురా ప్రాంతంలోని రాజీవ్ రాయ్ నివాసం వద్ద తనీఖీలు చేస్తోంది.
పాలిటెక్నిక్ విద్యార్ధులు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడి ఒక విద్యార్ధిని మరణించిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
తెలంగాణలో ఈరోజు కొత్తగా 181 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 203 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొవిడ్ రికవరీ రేటు 98.84 శాతంగా ఉందని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం శుక్రవారం నుండి ఘనంగా ప్రారంభమైంది.
విజయవాడలో గత కొద్దిరోజులుగా కలకలం సృష్టించిన చెడ్డీ గ్యాంగ్ దొంగల ముఠాలోని నలుగురు సభ్యులను విజయవాడ పోలీసలు అరెస్ట్ చేశారు.
మార్గశిర శుక్ల పౌర్ణమిని దత్తాత్రేయ జయంతి గా జరుపుకుంటారు భక్తులు. దత్తాత్రేయ స్వామిని పూజిస్తే భూత,ప్రేత పిశాచాలు బాధించవు, గురు గ్రహ దోషాలు తొలగిపోతాయి.
ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొత్తగా 127 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.