Home » Author »chvmurthy
ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న నేపాలీ గ్యాంగ్ ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.
కేంద్రం 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, దానికంటే అదనంగా వచ్చే ధాన్యం తీసుకుంటామని హామీ ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన అదనపు ధాన్యాన్ని బియ్యం పట్టించి ఢిల్లీ ఇండియా గేట
తెలంగాణలో స్వల్పంగా విద్యుత్ చార్జీలు పెరిగే అవకాశం ఉండొచ్చని తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమీషన్ చైర్మన్ శ్రీరంగారావు చెప్పారు
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బార్లు, పబ్ ల యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు.
నకిలీ బర్త్ సర్టిఫికెట్లు, నకిలీ ఆధార్ కార్డ్ లు తయారు చేసే ముఠాను హైదరాబాద్ నార్త్జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఆధార్ కార్డులు
దేశవ్యాప్తంగా ఉన్న టెలికాం ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రోవైడర్లకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా వారి వద్ద ఉన్న ఖాతాదారుల కాల్ రికార్డింగ్ డేటాను, ఇంటర్నెట్ యూస
తిరుమల శ్రీవారిని జనవరి నెలలో దర్శించుకునేందుకు ఈనెల 24 ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను టీటీడీ విడుదల చెయ్యనుంది.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ పేరుతో పలువురిని మోసం చేసిన సాయిసుధాకర్ నాయుడును సైబరాబాద్ పోలీసుల అరెస్ట్ చేశారు. నాలుగేళ్లుగా కోర్టు నుండి స్టే తెచ్చుకుని జైలు శిక్ష తప్పిం
శ్రీలంకలోని జాఫ్నాలో అనూహ్యం సంఘటన చోటు చేసుకుంది. జాఫ్నాలోని పాయింట్ పెడ్రోలో కొంతమంది యువకులు పెద్ద గాలిపటం ఎగరేయాలని సంకల్పించారు.
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్రిస్మస్,నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించింది. సాంస్కృతిక కార్యక్రమాలకు, భారీ జన సమూహాలకు అనుమతి
ఏపీలో నిన్న కొత్తగా 103 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కోవిడ్ కు చికిత్స పొంది 175 మంది కోలుకున్నారు.
లోన్ యాప్ కంపెనీల ఆగడాలు మళ్లీ మొదలయ్యాయని హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపటి నుంచి 3 రోజులపాటు కడపజిల్లాలో పర్యటించి పలు అభివృధ్ది కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అమానుష ఘటన చోటు చేసుకుంది.
విశాఖలో రియల్ ఎస్టేట్ వివాదం వెలుగుచూసింది. భీమిలి దగ్గర పది ఎకరాల భూమి కొనుగోలుకు ఒప్పదం కుదుర్చుకున్న రియల్ ఎస్టేట్ యజమాని పూర్తి డబ్బులు చెల్లించకుండానే రిజిష్ట్రేషన్ చేయమని భూ
జనగాం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ల ర్యాగింగ్ లో భాగంగా గుట్కా ప్యాకెట్లు తెస్తున్న విద్యార్ధిని ప్రిన్సిపాల్ చూసారు.
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో పలు సూచనలు చేస్తూ కేంద్రం ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్నిరాష్ట్రాలకు లేఖ రాశారు.
కుటుంబ కలహాలతో భర్త,భార్యను కొట్డాడు. చికిత్స పొందుతూ భార్య చనిపోయింది. భార్య చనిపోవటంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆన్ లైన్ షాపింగ్ లో ఒకటి బుక్ చేసుకుంటే మరోకటి వచ్చిందని వినియోగ దారులు గగ్గోలు పెడుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉంటాం.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాకు సంపూర్ణ విశ్వాసం ఉందని...తెలంగాణ కంటే మెరుగ్గా పీఆర్సీ ఉంటుందని ఆశిస్తున్నామని ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్ అన్నారు.