Home » Author »chvmurthy
ఒమిక్రాన్ తో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోక గ్రామంలో గ్రామస్తులు సెల్ఫ్ లాక్డౌన్ విధించుకున్నారు. ఇప్పటికే ముస్తాబాద్ మండలం గూడెం గ్రామస్తులు పది రోజుల పాటు సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకట
ఫైవ్ స్టార్ హోటల్ లో ఉన్న హుక్కాపార్లర్ లో జరిగే పార్టీకి హాజరైంది ఒక యువ నటి. అది చూసిన నకిలీ ఎన్సీబీ అధికారులు ఆమెను బెదిరించటంతో 28 ఏళ్ల యువనటి ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబై లో చ
పెళ్లి పేరుతో కొన్నాళ్లు సహజీవనం చేసి పరారైన వ్యక్తి ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది. బాధిత మహిళ నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించింద
తెలంగాణలో గత కొద్ది రోజులుగా రాత్రి ఉష్ణో గ్రతలు తగ్గుముఖం పట్టాయి. శీతలగాలులతో ప్రజలు వణుకుతున్నారు. రాష్ట్రంలోని ఏజెన్సీ ఏరియాలో చలిపులికి గిరిజనులు వణుకుతున్నారు.
ఇంటి ధరల పెరుగుదలలో హైదరాబాద్ 128 వ స్ధానంలో ఉందని స్ధిరాస్తి సేవల సంస్ధ నైట్ ఫ్రాంక్ ఇండియా సంస్ధ చేసిన సర్వేలో తేలింది.
5జీ నెట్ వర్క్ కు సంబంధించిన పరికరాలను, నెట్ వర్క్ ను పరీక్షించేందుకు ఎంపికైన నగరాల్లో హైదరాబాద్ కూడా ఉంది. 5జీ నెట్ వర్క్ టెస్ట్ బెడ్ ప్రాజెక్ట్ తుది దశలో ఉందని డిసెంబర్ 31 నాటి
ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఎక్కువయ్యాయి. అమెరికా వంటి దేశాలలో ఇది పండుగ సీజన్. క్రిస్మస్, న్యూఇయర్ వేళ అంతర్జాతీయ ప్రయాణికులత
సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి 1న నూతన ఆంగ్ల సంవత్సరం రోజు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు సిఫార్సు లేఖలను అనుమతించమని
విజయవాడ విమానాశ్రయంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్కు లేఖ రాశారు.
వివిధ దేశాలు, రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖా మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించ
తమిళనాడులో తాగుబోతు భర్తను, ప్రియుడితో కలిసి హతమార్చిందో ఇల్లాలు. తన భర్త అతిగా తాగి చనిపోయాడని కుటుంబీకులను నమ్మించటానికి ప్రయత్నించింది.
విజయవాడలో కొద్దిరోజుల క్రితం వెలుగు చూసిన వైద్యపరికరాలు అద్దె ఇచ్చే ఆన్లైన్ చీటింగ్ కేసులో ఇప్పటి వరకు 22 కేసులు నమోదయ్యాయని సైబర క్రైమ్ ఇనస్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
ఈ రోజు తెలంగాణా రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. రేపు,ఎల్లుండి తేలికపాటి వర్షములు ముఖ్యంగా ఉత్తర తెలంగాణా లోని కొన్ని జిలలాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయని హ
వరంగల్ రూరల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వరంగల్లో జరిగే వివాహానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నా చెల్లెళ్లు మృతి చెందారు. ఖానాపురం మండలం, దబ్బిడిపేటకు చెందిన రాకేష
ఆనందయ్య ఒమిక్రాన్ కోసం తయారు చేసిన మందు కోసం భారీగా ప్రజలు తరలిరావడంతో గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దర్శనానికి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ల జనవరి కోటాను టీటీడీ మంగళవారం విడుదల చెయ్యనుంది.
రాచకొండ పోలీసు స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన ఇద్దరు మందు బాబుల ఘనకార్యం గురించి వాళ్లు పని చేస్తున్న ఆఫీసుకు లేఖలు రాశారు.
కోవిడ్ కారణంగా కుదేలైన పర్యాటక రంగంలోని ట్రావెల్ ఏజెంట్లను, గైడ్ల ను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
కొండయిగూడెం వద్ద గోదావరి నదిలో స్నానానికి నలుగురు యువకులు వెళ్ళారు. స్నానానికంటే ముందు యువకులు అక్కడ సెల్ఫీలు తీసుకుంటుండగా ముగ్గురు యువకులు నదిలో పడిపోయారు.
తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ హార్బర్ లో ఉప్పాడకు చెందిన మత్స్యకారుల వలకు అరుదైన 750 కిలోల బరువైన టేకు చేప చిక్కింది.