Home » Author »chvmurthy
....ప్రముఖులు ఎవ్వరూ సిఫారసు లేఖలు పంపవద్దని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఏపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
నూతన సంవత్సర వేడుకల వేళ విజయనగరం జిల్లాలో జాయింట్ కలెక్టర్ చర్య వివాదాస్పదoగా మారింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ల అపాయిట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోం
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నలుగురు వ్యక్తుల మధ్య జరిగిన పోట్లాటలో ఇద్దరు వ్యక్తులు హత్యకు గురైనారు.
నూతన సంవత్సరం ప్రారంభ వేళ హైదరాబాద్ నగరంలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పలువురు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చలి తీవ్రత కాస్త పెరిగింది. రాత్రి పూట ఉష్ణో గ్రతలు కూడా తీవ్రంగా పడిపోతున్నాయి.
అమాయక ప్రజల అమాయకత్వంను ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న రాజకీయ నాయకుల ఉదంతo అచ్చంపేటలో వెలుగు చూసింది.
మహారాష్ట్రలో ప్రజా ప్రతినిధులను కోవిడ్ మహమ్మారి వణికిస్తోంది. రాష్ఠ్రంలోని 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కోవిడ్ సోకిందని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చెప్పారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నూతన సంవత్సరంలో రైతులకు శుభవార్త అందించారు. దేశంలోని రైతులకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పధకం కింద నిధులు విడుదల చేశారు.
కొత్త సంవత్సరం వేళ హర్యానాలో విషాదం చోటు చేసుకుంది. హర్యానాలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో అనేక మంది గల్లంతయ్యారు. డజన్ల కొద్ది వాహానాలు విధ్యంసం అయ్యాయి.
రంగారెడ్డిజిల్లా శంషాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలోని పోశేట్టిగుడా వద్ద ఫాంహౌస్పై నిన్న రాత్రి పోలీసులు దాడులు చేశారు.
కరోనా కొత్త వేరియంట్ ఫ్లోరోనా ఇప్పుడు ఇజ్రాయెల్ ను కలవర పెడుతోంది. డెల్టా, ఒమిక్రాన్ ల కలయికతో ఫ్లోరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని తిప్పాపురం-పెద్దఉట్లపల్లి గ్రామాల మధ్య ఆరుగురు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 81 వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన (నూమాయిష్) ను గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ ఈరోజు సాయంత్రం ప్రారంభిస్తారు.
తెలంగాణ పర్యాటక శాఖ ఇంచార్జ్ ఎండీ పై నారాయణ గూడ పోలీస్ లు అత్యాచారం కేసు నమోదు చేసారు.
మాపై బురద చల్లటానికే బీజేపీ ప్రభుత్వం యూపీలో ఐటీ దాడులు చేయిస్తోందని మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాద్ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు, గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. 2022 లో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని ముఖ్యమంత్రి కే
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలిభేటీ ముగిసింది.
గత వారం ఐటీ అధికారులు దాడులు చేసిన వ్యాపారి పేరు పీయూష్ జైన్ అయితే.... ఈ రోజు దాడులు జరుగుతున్న వ్యాపారి పేరు పుష్పరాజ్ జైన్ అలియాస్ పంపీ జైన్. పేర్ల గందర గోళంలోనే గతంలో పీయూష్