Home » Author »chvmurthy
మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 31 స్థానాల మెజార్టీ కావాలి. 40 స్థానాల్లో కమలం జెండాను రెపరెపలాడించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.
దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్నికలు ఉత్తర్ప్రదేశ్. 2022 మేలో అసెంబ్లీ గడువు ముగుస్తుంది. ఫిబ్రవరి-మార్చిలో ఎన్నికలు నిర్వహిస్తే మే నాటికి ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ పూర్తికాను
ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొత్తగా 839 కోవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అదే సమయంలో 150 మంది కోవిడ్ నుంచి కోలుకోగా... పశ్చిమ గోదావరి శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కోక్కరు
గత కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న ప్రియుడు, ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. జిల్లాలోని గుడ్లూరు మండలం మోచర్ల గ్రామంలో నివసించే సుమతికి గతంలోనే వివాహం అయ్యి, భర్త నుంచ
తెలంగాణ సీఎం కేసీఆర్ కు దమ్ముందో లేదో ప్రధాని నరేంద్ర మోడీని అడిగితే చెపుతారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహా
విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న నిజామాబాద్ కు చెందిన పప్పుల సురేష్ కుటుంబం అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతిని ప్రియుడు హత్య చేశాడు. నగరానికి చెందిన వరలక్ష్మి అనే యువతి కనపడటంలేదని మూడు రోజుల క్రితం క
విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈనెల 6వ తేదీన బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన కుటుంబం వన్టౌన్లోని
దేశంలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. గత వారం రోజులుగా కేసులు క్రమేపి పెరుగతూ వస్తున్నాయి. బుధవారం 90 వేల పైగా ఉన్న కేసులు గురువారానికి 1లక్షా 17 వేలకు చేరాయి.
తెలంగాణలో ఈ రోజు కొత్తగా 2,295 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 278 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో నమోదు అవుతున్న కరోనా కేసుల్లో గత కొద్ది రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. జీహెచ్ఎంసీ చుట్టుపక్కల ఉన్నరంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్
సహజీవనం చేస్తున్న మహిళపై అనుమానం పెరగటంతో ఆ మహిళను, ఆమె ఐదేళ్ల కుమార్తె ఎదుటే హత్య చేసిన ఉదంతం ముంబైలో వెలుగు చూసింది.
హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేసారు.
ఆంధప్రదేశ్లో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. మొన్న 547 కోవిడ్ కేసులు నమోదు కాగా నిన్న 840 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు విడదల చేసిన హెల్త్ బులెటిన్
ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రను టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది.
అతి వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొడుతూ రోడ్డుపక్కన ఉన్నగులాబీతోటలోకి దూసుకెళ్లిన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ వద్ద జరిగింది.
గుంటూరు జిల్లాలో ప్రియురాలితో సహజీవనం చేస్తున్న వ్యక్తిని ఆమె కుమారుడు హత్య చేసిన ఘటన వెలుగు చూసింది.
ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొత్తగా 334 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది.
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కక్కర్ వాడలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
తన తండ్రి ప్రతిష్టను దెబ్బ తీయటానికే తమపై మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కుమార్తె ఆరోపించారు.