Home » Author »chvmurthy
హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి వద్ద జరిగిన మౌనదీక్షలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గోన్నారు.
సంక్రాంతి పండగ సెలవల కోసం ఇంటికొచ్చిన ఆర్మీ జవాన్ టీవీ పేలి కన్ను మూశాడు.
భద్రాద్రి జిల్లా కొత్తగూడెం ఎంఎల్ఎ వనమా వెంకటేశ్వర రావు కొడుకు వనమా రాఘవ రిమాండ్ రిపోర్టులో అతని పై ఉన్న కేసులకు సంబందించిన వివరాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు.
దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ కేసులు పెరుగుతున్ననేపథ్యంలో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఈరోజు సమావేశం అవుతోంది.
దేశంలో నిన్న కొత్తగా 1,79,723 కోవిడ్ కేసులు నమోదయ్యయి. కోవిడ్ తదితర కారణాలతో 146 మంది మరణించారు.
దేశవ్యాప్తంగా నేటి నుంచి ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు ప్రికాషన్ డోసు ఇవ్వనున్నారు.
హైదరాబాద్ శివారు కోకాపేటలో దారుణం చోటు చేసుకుంది. సెవెన్ హిల్స్ వద్ద గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురయ్యింది.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా ఏర్పాటు చేసిన రెండు రైళ్లకు తగినంత మంది ప్రయాణికులు లేకపోవటంతో దక్షిణ మధ్యరైల్వే రెండు రైళ్లను రద్దు చేసింది.
ఆగ్నేయ, దక్షిణ ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు బలమైవ గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఢిల్లీలోని తన మంత్రిత్వ శాఖ లోని కార్యాలయంలో 90 శాతం మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని కేంద్ర పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
కోవిడ్ను ఎదుర్కునేందుకు జిల్లా స్థాయిలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారులకు సూచించారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని వివిధ ఆస్పత్రుల్లో 133 పీఎస్ఏ మెడికల్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ముఖ్యమంత్రి రేపు సోమవారం వర్చువల్ పద్ధతిలో ప్రారంభి
తెలంగాణాలో ఈరోజు కొత్తగా 1,673 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 330 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని ప్రజారోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది.
తమిళనాడులోని వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి - సీఎంసీ- లో దాదాపు 200 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. వీరిలో డాక్టర్లు, నర్సులతో సహా పలువురు సిబ్బంది ఉన్నారు. దీంతో ఆస
తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు రౌడీ షీటర్లు మరణించారు. చెంగల్పట్టు జిల్లాలోని ఉత్తిరమేరూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. నిన్న తాజాగా 1,257 కోవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో తెలిపారు.
గత నెల 30న అదృశ్యమైన విశాఖపట్నానికి చెందిన క్రైమ్ కానిస్టేబుల్ శ్రీనివాస నాయుడు విగత జీవిగా మిగిలాడు.
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం కొండాపూర్ గ్రామంలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగి కొత్త నరేష్ మృతదేహం లభ్యమయ్యింది.
ఈ రోజు, రేపు తెలంగాణా రాష్ట్రంలో తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 21 స్థానాల మెజార్టీ ఉండాలి. బీజేపీ కూటమికి 25 స్థానాలుండగా, కాంగ్రెస్కు రెండు, ఇతరులకు ఏడు ఉన్నాయి.