Home » Author »chvmurthy
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని నిన్న 23,744 మంది భక్తులు దర్శించుకున్నారు. 12,107 మంది తలనీలాలు సమర్పించారు.
దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగూతూ వస్తోంది. కొత్తగా నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువలో ఉన్నాయి.
ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లలో మేళ తాళాలతో పాటు వచ్చిన బంధువులను ఉత్సాహ పరచటానికి డీజే పెట్టటం పరిపాటయ్యింది. దానికి తగ్గట్టుగా పెళ్లికి వచ్చిన వారే కాక నూతన వధూవరులు కూడా డ్యాన్స్ చే
పోలీసులు ఇతర అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కేటుగాళ్లు వారి కళ్లు గప్పి మాదక ద్రవ్యాలు, బంగారం స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు. బుధవారం ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా హెరాయిన్
తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు వైకుంఠ ఏకాదశి వేడుకలు జరగనున్నాయి. ఇవ్వాళ అర్ధరాత్రి 12 గంటల తరువాత నిత్యసేవలు కైంకర్యాల అనంతరం వేకువజామున గం. 1:40 కి వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం ప్రా
తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని నిర్మల్ జిల్లాలో చిరుతపులి సంచారం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. జిల్లాలోని కుబీర్ మండలం మర్లగొండ గ్రామ శివారులో చిరుత పులి సంచరిస్తో
ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో.... చెల్లెలిపై అన్న పోలీసు స్టేషన్లోనే కత్తితో దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఈ రోజు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న క్విడ్ ప్రో కో ఆరోపణల కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది.
కడప జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న నంద్యాల పార్లమెంటు బిజెపి అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిన్న పరామర్శించారు.
తుఫాన్ ప్రభావంతో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత రెండురోజుల నుండి అకాల వర్షం కురుస్తోంది..వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది... బోథ్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉరుములు మెరువుల
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 13వ తేదీ నుండి 22వ తేదీ వరకూ వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం నిర్వహించనున్న సందర్భంగా శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమ
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గొల్లపల్లిలో నిన్న తల లభించిన కేసులో మృతుడిని పోలీసులు గుర్తించారు. మృతుడు సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యపహాడ్ కు చెందిన రమావత్ శంకర్ నాయక్ క
నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామం విరాట్ నగర్ లోని శ్రీ మెట్టు మహంకాళి దేవాలయం లో మొండెం నుండి వేరు చేసిన తల లభించడం నిన్న స్థానికంగా కలకలం
జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో అనుమతులు లేకుండా ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తుల ఇళ్లలో పోలీసులు నిన్న రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్ను బైక్ వెనక నుండి ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఆస్పత్రులలో ఆక్సిజన్ సిలిండర్లు, నిల్వలపై దృష్టి సారించాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు.
టీఆర్ఎస్ అంటే తెలంగాణ రైతు సర్కార్ అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఈనెల 12 నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి.
ఈరోజు నిశ్చితార్ధం జరుపుకుని...త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన ఏఆర్ కానిస్టేబుల్ పాడె ఎక్కి స్మశానానికి చేరిన విషాద ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది.