Home » Author »chvmurthy
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో దారుణం జరిగింది. భూమిని లీజుకు తీసుకున్న వ్యక్తులను, గడువు ముగిసింది ఖాళీ చేయమని అడిగినందుకు భూమి యజమానుల పై దాడి చేసిన ఘటన చోటు చ
ములుగు జిల్లా వెంకటాపురం మండల కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ఈరోజు ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మరణించారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డురవాణా సంస్ధ అదనంగా 55లక్షలమంది ప్రయాణికులనువివిధ గమ్యస్ధానాలకు చేర్చినట్లు తెలిపింది.
తెలంగాణ, చత్తీస్గఢ్ సరిహద్దులో...ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ఈరోజు మవోయిస్టులకు భద్రతా దళాలకు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించారు.
జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకల రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇతర ప్రముఖులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
కృష్ణా జిల్లాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈరోజు రాత్రి గన్నవరం చేరుకున్నారు.
కేరళలోని కొట్టాయంలో దారుణం చోటుచేసుకుంది. మాదక ద్రవ్యాల ముఠా ఆధిపత్య పోరులో భాగంగా ఒక యువకుడిని హింసించి చంపి తీసుకువచ్చి పోలీసు స్టేషన్ ముందు పడేసి పోలీసులకు లొంగిపోయాడు ఒక నేరస్త
తెలంగాణలో ఈరోజు కొత్తగా 2,447 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 7,11,656 కి చేరింది.
అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వంతెన కూలీ ముగ్గురు వ్యవసాయ కూలీలు గల్లంతయ్యారు.
తెలంగాణ పోలీసు శాఖను కరోనా వైరస్ కలవర పెడుతోంది. దాదాపు రాష్ట్రంలోని ప్రతి పోలీసు స్టేషన్ లో పోలీసులు కోవిడ్ బారిన పడినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొత్తగా 4,108 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కాగా కోవిడ్ కారణంగా ఒక్కరూ మరణించ లేదని వైద్య ఆరోగ్య శాఖ ఈ రోజు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది.
ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ నుండి మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయిని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు.
తూర్పు గోదావరి జిల్లా గోకవరానికి చెందిన తాతూరి బంగార్రాజు అనే వ్యక్తికి భార్యా, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్యతో అతనికి కలహాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ఈనేపధ్యంలో రాష్ట్రంలో కోవిడ్ నివారణ,నియంత్రణ,వ్యాక్సినేషన్పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు తాడేపల్లి
రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈనెలఖరువరకు విద్యాసంస్థలకు సెలవలు ప్రకటించింది. మరోవైపు ఈనెల 30 వరకుజరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు య
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడురోజుల్లో ఓ మోస్తరు వర్షాలుకురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.
ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ను ఎదుర్కోటానికి భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టి (జనవరి 16) నేటికి ఏడాది పూర్తయ్యింది.
కనుమ పండుగ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వాని వారి దేవస్ధానంలో ఈరోజు గోపూజ నిర్వహించారు.
సంక్రాంతి పండగ వేళ రహదారులు రక్తసిక్తమయ్యాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహాదారిపై జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదురు దుర్మరణం చెందగా... గుజరాత్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐ
దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరగుతోంది. నిన్న కొత్తగా 2,71, 202 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మొన్నటితో పోలిస్తే 2,369 కేసులు నిన్న ఎక్కువగా నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ విడ