Home » Author »chvmurthy
డొల్ల కంపెనీలు ద్వారా చైనీయులు మనీలాండరింగ్కు పాల్పడ్డారని విజయవాడ పోలీసుకు ఫిర్యాదుఅందింది. ఆంధ్రప్రదేశ్ రిజిస్త్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) అధికారులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుక
దేశంలో నిన్న కొత్తగా 1,49,394 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.అదే సమయంలో 1,072 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ 2022 పరీక్షలను(గేట్ 2022) తాత్కాలికంగా వాయిదా వేయాలంటూ దాఖలైన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది.
మహారాష్ట్రలోని పూణేలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం కూలటంతో ఐదుగురు మరణించారు.
బీహార్ లోని ఒక స్కూల్ లో 12వ తరగతి విద్యార్ధులు కార్ల హెడ్ లైట్ల కాంతిలో పరీక్ష రాసిన ఘటన వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలోవైరల్ అయ్యాయి.
ప్రధానమంత్రి నరేంద్రమోది రేపు తెలంగాణలోని రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు.
చిత్తూరు జిల్లా శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయి.
కర్ణాటకకు చెందిన ఒక ఎర్రచందనం స్మగ్లర్ పుష్ప మాదిరిగానే ఎన్నో చెక్ పోస్టులను దాటించి ఎర్రచందనం స్మగ్లింగ్ చేయటంలో దిట్ట. అలాంటి స్మగ్లర్ మహారాష్ట్ర పోలీసుల చేతికి చిక్కాడు.
విద్యుత్ స్కూటీకీ చార్జింగ్ పెట్టగా.. అది పేలి అగ్నిప్రమాదం జరిగిన ఘటన హైదరాబాద్ చింతల్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
సిధ్దిపేట రిజిష్ట్రేషన్ ఆఫీసు వద్ద రూ.42,50,000 చోరీ జరిగి 48 గంటలు గడిచినా నిందితుల ఆచూకీ ఇంతవరకు లభించలేదు. ఘటన జరిగిన కొద్దిసేపటికే సిద్దిపేట పోలీసు కమీషనర్ శ్వేత 24 గంటల్లో
హైదరాబాద్ పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ మరికొద్ది సేపట్లో పంజాగుట్ట పోలీసు స్టేషన్లో డ్రగ్స్ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలు, సిబ్బంది నియామకం గురించి పలువురు పోలీసు ఉన్నతాధికారులతో స
చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. ఎర్రచందనం అక్రమరవాణాకు పాల్పడుతున్న కారు అదుపు తప్పి ఇంట్లోకి దూసుకువెళ్ళింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ నేతృత్వంలోని కోలీజియం ఏడుగురు న్యాయవాదుల పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది.
భగవంతుడు అందరివాడని... కులాలు మతాలు ఉండకూడదని చెప్పి సమానత్వాన్ని బోధించిన భగవద్ రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలు ఈరోజు సాయంత్రం వైభవంగా ప్రారంభం కానున్నాయి.
దేశంలో కరోనా తీవ్రత క్రమేపి తగ్గుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 1,61,386 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇంటి వద్ద పార్కింగ్ చేసి ఉన్న టైర్ల లారీని దుండగుడు చోరీ చేసిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. కాగా... ఆ లారీని చోరీ జరిగిన కొద్ది గంటల్లోనే స్ధానికులు పట్టుకుని లారీ యజమానికి సమ
కృష్ణాజిల్లా పెడనలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. పెడన 17 వ వార్డుకు చెందిన చేనేత కార్మికుడు కాశం పద్మనాభం(52), భార్య నాగ లీలావతి(45
దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య నిన్న కాస్త తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా సోమవారం 1,67,059 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
వేదానికి సరైన అర్ధం చెప్పి విశిష్టద్వైతం గొప్ప దనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయులు శ్రీ రామానుజాచార్యులు.
హైదరాబాద్ కింగ్కోఠీలోని ఈడెన్ గార్డెన్ వద్ద నిన్న అర్ధరాత్రి కిడ్నాప్కు గురైన రియల్టర్ షేక్ గుయోష్ పాషా ఆచూకి లభ్యం అయ్యింది. ఈరోజు ఉదయం పాషా తన కుమార్తె సానాకు ఫోన్ చేసి మ