Home » Author »chvmurthy
కన్న తల్లి తండ్రుల కోసం 40 ఏళ్ళ వ్యక్తి గాలింపు చేపట్టాడు. కర్ణాటక ధార్వాడకు చెందిన వ్యక్తిని అతని తల్లితండ్రులు మూడేళ్ల వయస్సున్నప్పుడు..1980ల్లో ఒక స్వీడన్ జంటకు దత్తత ఇచ్చేశార
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈరోజు రధసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.ఉదయం 6 గంటల నుండి మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్నారు. కోవిడ్ కారణంగా స్వామివారి సేవలను ఏ
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల సంచారం తిరుమల వెళ్లే భక్తులను కలవర పెడుతోంది. ఇప్పటివరకు ఘాట్ రోడ్ లో చిరుత పులులు, జింకలు, దుప్పులు, రేసుకుక్కలు, ఎలుగుబంట్లు మాత్రమే కనిపించేవి
అందమైన యువతిని లొంగదీసుకునేందుకు పోలీసు శాఖకు చెందిన ఒక స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ ఆమెను 40 రోజుల పాటు గదిలో బంధించిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
తూర్పు ఈశాన్య దిశల నుంచి రాష్ట్రంలోకి శీతల గాలులు వీస్తున్నాయని.... వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో రాత్రి ఉష్ణో గ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర తగ్
ఒడిషా రాష్ట్రంలోని కలహండిలో దారుణం జరిగింది. భద్రతా దళాలు లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి ఒక జర్నలిస్టు మరణించాడు.
ముఖ్యమంత్రి కేసీఆర్పై సోషల్ మీడియాలో అనుచితి వ్యాఖ్యలు చేసిన ఆరుగురిని ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీసులు శనివారం రిమాండ్కు తరలించారు. సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో ఇద్దరిపై
వివాహేతర సంబంధాలు మెయింటెయిన్ చేయటం కోసం మగవారు ఎన్నెన్నో తప్పులు చేస్తూ ఉంటారు. అలా ఓ భర్త చేసిన తప్పును భార్య పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భర్త, అతని ప్రియురాలు ప
ప్రకాశం జిల్లా టంగుటూరులో గతేడాది డిసెంబర్ 3వ తేదీన జరిగిన జంట హత్యల కేసుకు సంబంధించి నిందితులను పోలీసులు గుర్తించారు.
జై శ్రీమన్నారాయణ నామంతో మారుమోగుతున్న ఆధ్యాత్మిక నగరి ముచ్చింతల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు సాయంత్రం పాదం మోపనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్ లో జరిపే రె
భారత్లో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,27.952 కోవిడ్ కేసులు నమోదయ్యయాయి. మొన్న 1,49,394 కేసులు నమోదు కాగా నిన్న దాదాపు 22 వేల కేసులు
హనుమకొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. యువతిని ప్రేమించిన పాపానికి ఆమె కుటుంబ సభ్యులు ఒక యువకుడిని వారంరోజులుగా గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈరోజు మధ్యాహ్నం పటానుచెరు లోని ఇక్రిశాట్కు రానున్నారు. ప్రపంచ ప్రఖ్యాత మెట్ట పంటల పరిశోధన సంస్థ "ఇక్రిశాట్" ఏర్పాటై ఈరోజుకు యాభై ఏండ్లు పూర్తవుతుంది.
హైదరాబాద్ లో మొబైల్ స్నాచర్స్ రెచ్చిపోయారు. కొద్దిరోజుల క్రితం ఒక చైన్ స్నాచర్ నగరంలో పలు చోట్ల చైన్ స్నాచింగ్ కు పాల్పడగా... శుక్రవారం మొబైల్ స్నాచర్స్ రెచ్చిపోయారు.
ఈ వీకెండ్ లో హైదరాబాదీలకు సిమ్లా,ఊటి,కాశ్మీర్ లలో వుండే వాతావరణం కనిపించే అవకాశం వుంది. నగరంలో శని, ఆదివారాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు నాలుగైదు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని వాతారణ శాఖ న
సరస్వతీదేవి ని మాఘ పంచమినాడు శ్రీపంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు, కలాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు.
ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఆదివాసి గిరిజన జాతర... తెలంగాణలోని ప్రసిద్ధ మేడారం సమ్మక్క సారక్క జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక యాప్ ను రూపోందించిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ కోస్ట్గార్డ్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది.
నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్లోని బంజారాహిల్స్, కేబీఆర్ పార్క్ వద్ద 6 డబ్బాల గంజాయి ద్రావణాన్ని జూబ్లీ హిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
నీట్ పీజీ 2022 పరీక్షను వాయిదా వేశారు. పరీక్షను 6 నుంచి 8 వారాలవరకు వాయిదావేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.