Home » Author »chvmurthy
రేపో..మాపో పోలీసు కానిస్టేబుల్ అయి దొంగలను పట్టుకోవాల్సిన అభ్యర్ధి ... దొంగతనం చేస్తే ఎలా ఉంటుంది. అంతకంటే దురదృష్టం ఇంకొకటి ఉండదు. రాష్ట్ర పోలీస్ పరీక్షలో ప్రతిభ చూపి.... పోలీసుగ
తహసీల్దార్ తో వివాహేతరం సంబంధం పెట్టుకున్న మహిళా కానిస్టేబుల్ హత్యకు గురైన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. బిజ్నోర్ జిల్లా కు చెందిన రుచిసింగ్ అనే మహిళా కానిస్టేబుల్... ప్రతాప
ప్రముఖ కన్నడ రేడియో జాకీ రచన గుండె పోటుతో మరణించారు ఆమెవయస్సు 39 సంవత్సరాలు. దశాబ్ద కాలంపాటు రేడియో మిర్చి, రేడియో సిటీతో సహా పలు రేడియో ఛానళ్ల లో పని చేసి ... తన మృదువైన స్వరంత
ప్రేమ అంటే అందరికీ ఒక ఆట వస్తువు అయిపోయింది. వయస్సుతో సంబంధం లేకుండా అవతలివారి ఇష్టా ఇష్టాలను గౌరవించకుండా ప్రేమిస్తున్నామని చెప్పేస్తారు. కాదంటే నిండు ప్రాణాలు బలి తీసుకుంటారు.
ఫిబ్రవరి 17న తమిళనాడు నుంచి వస్తున్న ఎంఆర్ఎఫ్ టైర్ల్ లారీని దొంగతనం చేసిన కేసులో రాచకొండ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. తమిళనాడు నుంచి 192 ఎంఆర్ఎఫ్ టైర్లతో లారీ హైదారాబాద్ వస
విజయనగరం జిల్లాలో రెండు గ్రామాల మధ్య ఇసుక పంచాయితీ ఘర్షణకు దారి తీసింది. ఆఘర్షణతో పక్క గ్రామానికి చెందిన విద్యార్ధులు తమ ఊరి బడిలో చదవటానికి వీలు లేదని గ్రామస్తులు అడ్డుకున్నారు.
హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ గ్యాంగ్ రెచ్చిపోయారు. రెడ్ హిల్స్ వద్ద ఉన్న సితార హోటల్ బేకర్స్ & టీ పాయింట్ పై ఓ రౌడీ గ్యాంగ్ దాడి పాల్పడ్డారు.
పశ్చిమ ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసో లో పేలుడు సంభవించింది. బంగారం గని సమీపంలో పేలుళ్లు సంభవించి దాదాపు 59 మంది మరణించారు. మరో వంద మందికి పైగా గాయపడ్డారు.
మార్చి1న వచ్చే మహాశివరాత్రికి భక్తులు స్వామి వారిని ఈ క్రింది ద్రవ్యాలతో అభిషేకించి స్వామి అనుగ్రహానికి పాత్రులు కండి.
ఈ ఏడాది మార్చి 1వ తేదీన భక్తులు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు. చాంద్రమానం లెక్కింపు ప్రకారం మాఘమాస కృష్ణ పక్ష చతుర్దశి రోజున మహా శివరాత్రి వస్తుంది.
హైదరాబాద్ మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నఅవుట్ పోస్ట్లో ఒక మహిళను దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు దుండగులు.
భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకుంటున్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన కృష్ణాజిల్లాలో చోటు చేసుకుంది.
మంగళవారం గుండె పోటుతో హైదరాబాద్ లో మరణించిన ఏపీ ఐటీ శాఖమంత్రి మేకపాటి గౌతంరెడ్డి మతి పట్ల నెల్లూరులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయ
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. తరతరాలుగా పెద్దలు మన సంస్కృతిని భాషలోనే నిక్షిప్తం చేశారని... మాతృభాష మన అస్తిత్వాన్ని త
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాస్మరణం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఇటీవల మంత్రుల కమిటీతో జరిగిన ఒప్పందం మేరకు ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీని అమలు చేస్తూ ప్రభుత్వం తాజాగా జీవోలను విడుదల చేసింది. హెచ్ఆర్ఏ స్లాబ్లను పెంచుతూ ఉత్తర్వుల
హైదరాబాద్ పంజాగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో తన భార్య కనిపించటం లేదని మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ కు చెందిన రాజేంద్ర క
తనకు రావాల్సిన జీతం అడిగినందుకు ఓ సెక్యూరిటీ సంస్ధ నిర్వాహకులు వృధ్ధుడిని పెట్రోల్ పోసి తగలబెట్టి ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. గత కొద్ది నెలలుగా తనకు రావాల్సిన జీతం అడిగినందుకు వ
మహారాష్ట్రలోని ముంబై లోని డొంబివిలో గత మంగళవారం జరిగిన సుప్రియ అనే వివాహిత మర్డర్ మిస్టరీ వీడింది. ఆమె భర్త క్లోజ్ ఫ్రెండ్, పక్క ఇంట్లో ఉండే విశాల్ గెహావత్ ఈ దారుణానికి ఒడిగట్టినట్
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హైదరాబాద్ గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మంగళహాట్ పోలీసు స్టేషన్ లో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.