Home » Author »chvmurthy
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగుడా లో ఈరోజు ఉదయం శ్రీనివాస్రెడ్డిని హతమార్చింది మట్టారెడ్డి అనే అనుమానం ఉందని మృతుడి ప్రధాన అనుచరుడు కృష్ణ ఆరోపించా
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్ నుంచిబెంగుళూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో భారీగా బంగారు నగలు, వజ్రాలను పోలీసులు పట్టుకున్నారు. కర్నూలు మండలం పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద ఎస్ఈబీ పోలీసులు తనికీలు చేస్తుండ
భారత్లో కోవిడ్ కేసులు సంఖ్య భారీగా తగ్గింది. నిన్న దేశంలో కొత్తగా 6,915 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 4,29,24,130కి చేరింది.
ఏపీలో కోవిడ్ కేసులు సంఖ్య గణనీయంగా తగ్గింది. నిన్న రాష్ట్రంలో కొత్తగా 71 కోవిడ్ కేసులు నమోదయ్యయని కోవిడ్ నియంత్రణా విభాగం ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. దీంతో రాష్ట్రంలో కో
హైదరాబాద్ మాదాపూర్ లోని కావూరి హిల్స్ లో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. నిందితుడి వద్దనుంచి రూ.50 లక్షల విలువైన నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 24లక్షల 63వేలు
లింగోద్భవ సమయం 01-03-2022 మంగళవారం రాత్రి తెల్లవారితే బుధ వారం రాత్రి 12 గంటల 29 నిమిషాల 4 సెకెండ్ల నుండి 12 గంటల 31 నిమిషాల 59 సెకెండ్ల పాటు లింగోద్భవ కాలం.ఈ సమయంలో భక్తులు పరమేశ్
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు వద్ద హెయిర్ డ్రస్సర్ గా పని చేస్తున్న నాగశ్రీను అనేవ్యక్తి మోహన్ బాబు, మంచు విష్ణులపై ఆరోపణలు చేస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు.
తూర్పు గోదావరి జిల్లాలో శివరాత్రి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. ద్రాక్షారామంలోని సప్త గోదావరిలో స్నానానికి దిగి ఒక యువకుడు మృతి చెందాడు.
కమ్యూనిటీ పోలీసుగా ఉన్న వ్యక్తి యువతిని ప్రేమ పెళ్లి చేసుకుని పెద్దలు కాదనే సరికి మరో పెళ్ళికి సిధ్దమయ్యాడు.
రాజస్ధాన్ లోని ఒక కుటుంబానికి వచ్చిన కొత్త కోడలు ఇల్లు లూటీ చేసిపారిపోయింది. కొడలిగా ఇంటికి వచ్చిన రెండో రోజే అత్తింటివారికి మత్తు మందు పెట్టి ఇంట్లోని నగదు బంగారం తీసుకుని పరారయ
హైదరాబాద్లో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఈరోజు నుంచి ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. హైదరాబాద్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఆ
విజయవాడ శివారు గన్నవరం పోలీసు స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు.
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం ఉదయం శ్రీ సోమస్కంధమూర్తి కల్పవృక్ష వాహనంపై అనుగ్రహించారు.
ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న కొత్తగా 136 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 803 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని రాష్ట్ర కోవిడ్ ని
ఎన్ని బాంబులు వేసినా.. ఎన్ని మిస్సైళ్లు దూసుకువచ్చినా తగ్గేదే లేదంటున్నారు యుక్రెయిన్ ప్రజలు. ఓ వైపు రష్యా యుక్రెయిన్పై బాంబుల వర్షం కురిపిస్తోంది.
కమెడియన్ కాదు.. ఖతర్నాక్..! అప్పుడు నవ్వించాడు.. ఇప్పుడు దేశాన్ని ముందుండి నడిపిస్తున్నాడు..! నాడు ఆనందం పంచాడు.. నేడు దేశ ప్రజల్లో యుద్ధ ఉత్సాహాన్ని నింపుతున్నాడు. తగ్గేదేలే అంట
వాహనదారులు ఎలాంటి పడిగాపులు, క్యూలైన్లు, అవసరం లేకుండా తమ జరిమానాలను ఈ-చలానాల వెబ్సైట్ (https://echallan.tspolice.gov.in/publicview) లోనే పెండింగ్ చలానాలను రాయితీతో చెల్లించేలా
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ఎస్సై మృతి చెందారు. ముందు వెళ్తున్న సిమెంట్ లారీ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయటంతో...వేగంగా వస్తున్న ఎస్సై కారు.. దాని కిందకు దూ
దేశంలో నిన్న కొత్తగా 10,273 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య మొన్నటి కంటే 10 శాతం తక్కువ. దీంతో దేశంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 4,29,16,117కి చేరింది.