Home » Author »chvmurthy
ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు సంఖ్య భారీగా తగ్గింది. నిన్న కొత్తగా 86 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది.
ఇండియన్ రైల్వేస్ ప్రతిష్టాత్మంగా చేపట్టిన కవచ్ ప్రోగ్రామ్ ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వేలోకి కూడా వచ్చి చేరింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో కీలకమైన సికింద్రాబాద్ - వాడి - ము
విద్యార్థులను సన్మార్గంలో నడిపించే ఉపాధ్యాయుడు విద్యార్థినులకు సెల్ ఫోన్లో అశ్లీల చిత్రాలు చూపించిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి జిల్లా ధర్మ
పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తూ భార్య, కూతురు ఉండగా, తన ప్రియురాలిని రెండో పెళ్లి చేసుకోటానికి ప్రయత్నించాడో గ్రే హౌండ్స్ కానిస్టేబుల్. ఆ ప్రియురాలు కూడా కాదనే సరికి ఆత్మహత్య చేసుకున్న
కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మద్నూర్ మండలం పెద్ద ఎక్షార బాలికల గురుకల పాఠశాలలో ఒక విదార్ధిని అనుమానాస్పద స్ధితిలో మృతి చెందింది.
గంజాయిని దోశలాగా చుట్టి న్యూస్ పేపరులో కట్టి... ఆర్డర్ ఇచ్చిన వారికి డోర్ డెలివరీ చేస్తున్న మలక్ పేటకు చెందిన కిషోర్ సింగ్ అనే వ్యక్తిని హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్
తెలంగాణ లోని ప్రముఖ పుణ్య క్షేత్రం భువనగిరి జిల్లాలోని శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని ఏప్రిల్ 25న తిరి
తిరుమలలో ప్రైవేట్ సంస్ధల ఆధ్వర్యంలో నడిచే హోటళ్లు, రెస్టారెంట్లు యధావిధిగా నడుస్తాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టంచేశారు. ఈరోజు ఆయన తిరుమలలో అన్నప్రసాద భవనం కమాండ్ కంట
మంత్రి శ్రీనివాస్ గౌడ్ తనను ఆర్ధికంగా ఎదగనీయకుండా అడుగుడుగునా అడ్డు తగులుతున్నాడనే కోపంతోనే రాఘవేంద్రరాజు హత్యకు కుట్ర పన్నినట్లు నిందుతుల రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పోందుపరిచారు
ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం గుంటుపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుర్రాల చిరంజీవి అనే రైతు తన ఇద్దరు పిల్లలతో కలిసి వల్లాపల్లి వద్ద ఉన్న అద్దంకి బ్రాం
సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన యువకుడు ఖమ్మంలోని బాయ్స్ హాస్టల్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం నెహ్రూనగర్లో ఉన్న ఓ బాయ్స్ హాస్టల్లో సూర్యాపేట జిల్లా కోదాడ కేంద్రం శాంతినగర్
హైదరాబాద్ కృష్ణా నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి విద్యార్ధుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక విద్యార్ధి మృతి చెందాడు.
ప్రియురాలి పై అనుమానంతో ఓక యువుకుడు ఆమెను హత్య చేసిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. యూపీలోని ఘజియాబాద్ కుచెందిన శివమ్ చౌహాన్(28) ఢిల్లీ, కిషన్ ఘఢ్ లోని వసంత్ కుంజ్ కు చెందిన యువతితో
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇంటిముందు కూర్చున్నవారి పైకి నేషనల్ హైవేస్ కు చెందిన వాహానం దూసుకు రావటంతో నలుగురు అక్కడి కక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయప
మహబూబాబాద్ జిల్లాలో గీత కార్మికుడు విచిత్ర పరిస్ధితిని ఎదుర్కోంటున్నాడు. కల్లుతాగుతున్న కోతి కార్మికుడి ఆదాయానికి గండి కొడుతోంది.
ఇంటి ఇల్లాలు త్వరలో బాంబు లాంటి వార్త వినాల్సి వస్తుంది. గత కొద్ది నెలలుగా స్ధిరంగా ఉన్న గృహా వినియోగ గ్యాస్ ధరలు మరో వారం రోజుల్లో పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
దేశాలు వేరు. పాలకులు వేరు. కానీ.. వారి వ్యవహారశైలి ఒక్కటే. వాళ్లిద్దరూ.. నియంత్రణ లేని నియంతలే. అప్పుడు జర్మన్ల కోసం హిట్లర్ యుద్ధం మొదలుపెడితే.. ఇప్పుడు రష్యన్ల కోసం.. రష్యా కోసం.
రష్యా దళాలను అడ్డుకునేందుకు పోరాడుతున్న ఉక్రెయిన్ దళాలకు మద్దతుగా ‘మొలటోవ్ కాక్ టెయిల్’ బాంబులను తయారు చేసి సరఫరా చేస్తోంది ప్రావ్డా బ్రూవరీ కంపెనీ. వాటిని ఎలా తయారు చేస్తున్నారో వ
ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను తరలించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎయిర్ఫోర్స్ సాయాన్నికోరారు. ప్రధాని ఆదేశాల నేపథ్యంలో ఎయిర్ఫోర్స్ సి-17 విమానాల్ని రంగంలోకి దించింది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఆడపిల్లలు పుట్టారని భార్యను వదిలేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. భర్త వదిలేయటం... పిల్లల్ని పోషించలేక బతుకు భారమై ఆ మహిళ ఆత్మహత్యాయత్నం