Home » Author »chvmurthy
ఆంధ్రప్రదేశ్లో కొలువైన ప్రముఖ శైవ పుణ్య క్షేత్రాల్లో శ్రీ శైల మహాక్షేత్రం అత్యంత మహిమాన్వితమైనది. ఈ క్షేత్రం యొక్క దివ్యశక్తి అమోఘమైనది. ఎందరో ఆద్యాత్మిక వేత్తలు ఇక్కడకువచ్చి ధ్యా
ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న కొత్తగా 141 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1,329 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని రాష్ట్ర కోవ
హైదరాబాద్ హైటెక్స్లో ఎస్బిఐ ప్రాపర్టీ షో శనివారం ఘనంగా ప్రారంభమైంది. రెండురోజులపాటు జరిగే ఈ ప్రాపర్టీ షో ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీనివాసులు శెట్
చిత్తూరు జిల్లాలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేయటం కలకలం రేపింది.
భర్తతో విభేదాలు ఉన్న మహిళ ఫిర్యాదు చేయటానికి పోలీసు స్టేషన్కు వస్తే ఆ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఒక కానిస్టేబుల్.
విహార యాత్ర కోసం ఏపీలోని లంబసింగి వెళ్లిన కొందరు యువకులు అక్కడ ఉన్న గంజాయి ముఠా సభ్యులతో పరిచయాలు పెంచుకున్నారు. అక్కడ గంజాయిని తక్కువ ధరకు కొని హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలలో ఎక్
భారత్ లో కోవిడ్ కేసులు తీవ్రత తగ్గుముఖం పడుతోంది. నిన్న కొత్తగా 11,499 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 255మంది కోవిడ్ తదితర కారణాలతో మరణించారు.
పవన్ కళ్యాణ్ సినిమా కోసం టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్లు పిల్లి మొగ్గలు వేస్తున్నారని ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిపేర్ని నాని ఆరోపించారు.
గంజాయికి బానిసైన భర్త ప్రతిరోజు రాత్రి పూట గంజాయి సేవించి ఆమత్తులో భార్యా, పిల్లల్ని కొట్టసాగాడు. అది భరించలేని భార్య తన గోడు సోదరుడికి విన్నవించుకుంది. సుపారీ గ్యాంగ్ సహాయంతో బ
అగ్రి గోల్డ్, అక్షయ గోల్డ్ కేసులలో ఏపీ హై కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వివాదాలను ఏలూరు లోని జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. వేలం ద్వారా వచ్చిన రూ. 50 కోట్లను హై కోర్టు ఏలూరు క
యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన ఏపీ విద్యార్ధులను క్షేమంగా తీసుకురావాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జయశంకర్ ను కోరారు. ఈమేరకు ఆయన ఈరోజు కేంద్రమంత్రికి ఫోన
తూర్పుగోదావరి జిల్లాలో రూ.10 లక్షల విలువైన గోవా మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో... రావులపాలెం పోలీసులు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ బృందం
హైదరాబాద్ కూకట్ పల్లిలో సంపన్నులు నివసించే గేటెడ్ కమ్యుూనిటీ లోని ఒక అపార్ట్ మెంట్లో గుట్టుగా నిర్వహిస్తున్న హైటెక్ పేకాట రాకెట్ ను పోలీసులు చేధించారు.
తిరుపతి కపిల తీర్థంలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం ఉదయం శ్రీ కపిలేశ్వరస్వామివారు సోమస్కందమూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా మకర వాహనంపై భక్త
ఒకప్పుడు నక్సల్స్ కార్యకలాపాలు విస్తృతంగా జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వం, పోలీసుల చొరవతో ఉద్యమం పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిందనుకుంటున్న సమయంలో మావోయిస్టుల కదలికలు ఆంద
మహాశివరాత్రి రోజు పరమశివుడికి అభిషేకం చేయటంలో ఉత్తరాది రాష్ట్రాల వారికి, దక్షిణాది రాష్ట్రాల వారికి చిన్న చిన్న తేడాలు ఉన్నాయి.
విజయనగరంలో భారీ చోరీ జరిగింది. పట్టణంలోని గంటస్థంభం సమీపంలోని రవి జ్యూయలర్స్ లో దుండగులు భారీ చోరికి తెగబడ్డారు.
భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న వ్యక్తి భార్య, అత్తను, దారుణంగా నరికి చంపాడు. కర్నాటక లోని శివమొగ్గ జిల్లా తీర్ధహళ్లికి చెందిన రవికుమార్, అతనిభార్య సావిత్రి, అత్త సరోజమ్మలతో కల
మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా ఉన్న యువతిపై నలుగురు యువకులు గ్యాంగ్రేప్కు పాల్పడిన ఘటన వెలుగు చూసింది.
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకి చెందిన మనీలాండరింగ్ వ్యవహారంలో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టేరేట్ అధికారులు ఈ రోజు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఉదయం