Home » Author »chvmurthy
రాజాసింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు యూపీలో మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా ఆయనపై బ్యాన్ విధించింది.
హై ప్రోప్రైల్ లేడీస్ తో పరిచయం కల్పిస్తామని చెప్పి 76 ఏళ్ల వృధ్ధుడిని రూ.60 లక్షల రూపాయలు మేర మోసం చేసిన ఘటనలో పూణే పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.
జమ్మూ కాశ్మీర్, రాజస్ధాన్ లలో ఈ రోజు ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉగ్రవాదులు కుట్ర పన్నుతుండటంతో ఎన్ఐఏ అలెర్ట్ అయింది.
చిరిగిన చొక్కా అయినా తొడుక్కో...ఓ పుస్తకం కొనుక్కో....అన్నారు....కందుకూరి వీరేశలింగం పంతులు....పుస్తకానికి, పఠనానికి ఎంత ప్రాధాన్యత ఉందో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు.
బంధువులు ఇంటికి వెళ్లిన భార్య ఇంటికి తిరిగి వచ్చేలోపు ఆమె ఇంట్లో ఒక యువతి అర్ధ నగ్నంగా హత్యగావించబడిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఈ హత్యకు ఆ ఇంటి యజమానే కారణం అని పోలీసులు భావిస్
సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలో పలు వ్యభిచార గృహలనుంచి 14 మంది మహిళలను పోలీసులు ఇటీవల అదుపులోకీ తీసుకున్నారు.
రోజు వారీ కూలీ చేసుకునే వారి వద్ద చీటీలు వేసి వారి డబ్బులతో ఉడాయించిన మహిళ ఉదంతం విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని సాలూరులో చిట్లు వీధిలో నివసించే మానాపురం అరుణ, ఆమె కూత
వృధ్ధాప్యంలో ఉన్న తల్లి బాగోగులు జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఒక కన్నకొడుకు తల్లిని కాలితో తన్ని,నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోటు చేసుకుంది.
హైదరాబాద్లో యుూనివర్సిటీల నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముషీరాబాద్ పోలీసులు, నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్త
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టింది. నిన్న రాష్ట్రంలో 22,383 శాంపిల్స్ పరీక్షించగా 495 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇంతవరకు కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య23,15,
గంజాయి స్మగ్లింగ్ కేసులో ఒక బ్యూటీషియన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉయ్యూరుకు చెందిన హలీ మున్నీసా అనే మహిళకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
కుటుంబ కలహాల నేపధ్యంలో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయవాడ శివారు నున్న పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
సైబర్క్రైమ్ కేసులో అరెస్టైన నిందితుడు పోలీసులు నుంచి తప్పించుకోబోయి ఆస్పత్రి పాలైన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రేపు ఉత్తరప్రదేశ్ లో తొలి విడత పోలింగ్ జరుగుతుంది.
కరీంనగర్ జిల్లాలో విహారంలో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ తీసుకునే క్రమంలో సెల్ ఫోన్ నీటిలో పడిపోయింది. అది తీసే క్రమంలో ఒక యువకుడు ప్రవాహా వేగానికి కొట్టుకుపోయాడు.
మద్యపానం,ధూమపానం సేవించటం ప్రాణానికి హానికరం అని సినిమా ప్రారంభంలో ఒక స్లైడ్ వేస్తారు. కానీ మద్యం తాగిన మైకంలో ఒక వ్యక్తి హత్యచేశానని చెప్పుకోవటంతో తన ప్రాణాలు కోల్పోయిన ఘటన త
నిన్న కొత్తగా 67,597 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 22 నుంచి జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఏపీ దేవాదాయశాఖ కమిషనర్ హరిజవాహర్ లాల్ దేవస్థానం అధికారులతో శ్రీశైలంలో స
మహేష్ బ్యాంక్ కేసులో నిందితులకు సహకరించిన నైజీరియన్ ఆచూకీని సిటీసైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీలో ఉన్నట్లు కనిపెట్టారు. సోమవారం అతడ్ని పట్టుకోటానికి ప్రయత్నించగా
సినిమా ఇండస్ట్రీ సమస్యలు, టికెట్ రేట్ల వివాద పరిష్కారానికి ముందడుగు వేసిన చిరంజీవి.. సీఎం జగన్తో గురువారం మరోసారి భేటీ కానున్నారు. చిరంజీవితో పాటు ఐదుగురు సినీ ప్రముఖులు సీఎంను క