Home » Author »chvmurthy
హైదరాబాద్ రోడ్ నెంబర్ 12 లో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. స్పా సెంటర్ పై బంజారా హిల్స్ పోలీసులు బుధవారం దాడి చేశారు.
తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్య దాదాపు తగ్గు ముఖం పడుతోంది. ఈ రోజు కొత్తగా 92 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 36 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఏడు జిల్లాల్లో జీరో కేసులు నమో
లోన్ యాప్ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. వీరి వద్ద నుంచి 63 ల్యాప్టాప్లు, 19 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణలో భూ వివాదంలో మరో సారి కాల్పుల కలకలం చెలరేగింది. సిధ్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట్ - జప్తిలింగారెడ్డిపల్లి శివారులో దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామానికి చెంది
తమిళనాడులో ఓ మంత్రి కూతురు ఆ ఇంటి డ్రైవర్ ను ప్రేమంచి పెళ్లి చేసుకుంది. సినిమాటిక్ గా జరిగిన ఈ లవ్ స్టోరీలో ట్విస్ట్ ఏమిటంటే తన కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారని మంత్రి ఫిర్యాదు ఇవ్వగ
కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 10 నుండి 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జేఈవో వీరబ్రహ్మం తెలిపారు.
మహిళా దినోత్సవం రోజు కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దొంగతనం నెపంతో ఇద్దరు మహిళలను ఒకవ్యక్తి దారుణంగా హింసించాడు.
మగవారి బలహీనతలను ఆసరాగా చేసుకున్న కొందరు మోసగాళ్లు బరి తెగిస్తున్నారు. చిత్తూరుకు చెందిన మానస అనే యువతి ‘అల్లరిపిల్ల’ పేరుతో ఫేస్బుక్లో ఒక ఎకౌంట్ క్రియేట్ చేసింది. మగవారికి ఫ్రె
ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన అన్ని వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. రేపు ఉదయం 10 గంటలకు శాసనసభ వేదికగా కీలక ప్రకటన చేస్తానని వనపర్తి బహిరంగ సభ లో సీఎం ప్రకటించడం రాజకీయంగా హాట్ హాట్
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో భారీ ఎత్తున నిషేధిత డ్రగ్స్ ను చెన్నై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి ముడి సరుకును తెప్పించి ఒంగోలులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో వాట
తెలంగాణలో ఈరోజు కొత్తగా 91 మంది కోవిడ్ సోకినట్లు ప్రజారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోంది. దీంతో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 7,89,951 కి చేరింది. ఈరోజు 241 మంది కో
ఏపీలో కోవిడ్ కేసులు సంఖ్య భారీగా తగ్గింది. రాష్ట్రంలో నిన్న కొత్తగా 69 కోవిడ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోంది. ఇదే సమంయలో 139 మంది కోవిడ్ నుం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నెల్లూరు జిల్లాలో కలకలం రేగింది. విదేశీ మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారయత్నం చేశారు. ఈ ఘటన సైదాపురం మండలం చాగణం అటవీప్రాంతంలో జరిగింది. అబ్రకం
మహారాష్ట్ర ముంబైలోని వసాయ్ కు చెందిన సాగర్ అరుణ్ నాయక్(29) సయానీ సనానే(26) ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం పెద్దలకు తెలిసింది. రెండు కుటుంబాలు కూర్చుని వారి ప్రేమను అంగ
మరి కొద్ది సేపట్ల తాళి కట్టబోతాడు అనగా ఉన్నట్టుండి పెళ్లి పీటల మీద నుంచి వరుడు పరారైన ఘటన చెన్నైలోని తాంబరంలో చోటు చేసుకుంది.
సంగారెడ్డిలోని శ్రీ విరాట్ వేంకటేశ్వర స్వామి వారి నవమ బ్రహ్మోత్సవాలకు శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి ఈ రోజు హాజరై భక్తులకు ఆశీస్సులు అందించారు.
తెలంగాణలో ఈ రోజు కొత్తగా 102 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.అదే సమయంలో 287 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొవిడ్ రికవరీ రేటు99.29 శాతంగా ఉందని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ ఈరోజు విడ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఈరోజు జరిగిన బీఏసీ సమావేశంలో సభ్యుల మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో గవర్నర్ ప్రసంగం సమ
శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్ధానం నిర్ణయించింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ
తిరుప్పూర్ లోని కేపీఎన్ కాలనీ యూనియన్ మిల్ రోడ్డుకు చెందిన జయకుమార్ అదే ప్రాంతంలో తాకట్టువ్యాపారం నిర్వహిస్తున్నాడు. మార్చి3వ తేదీ గురువారం అర్ధరాత్రి ఆ దుకాణంలో చోరీ జరిగింది.