Home » Author »chvmurthy
ఆఁధప్రదేశ్లో నిన్న కొత్తగా 57 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కోవిడ్ నియంత్రణ విభాగం ఈరోజు విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది. అదే సమయంలో 84 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని పేర్కోన్న
జనసేన పార్టీ 9వ ఆవిర్భావ సభ రేపు మార్చి14వ తేదీన జరుగుతుంది. అమరావతిలోని మంగళగిరి సమీపం ఇప్పటం గ్రామంలో పార్టీ సభ జరుగుతుందని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు.
తూర్పుగోదావరి జిల్లా యానాంలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక గోపాల్నగర్లోని మోకా గార్డెన్స్కు చెందిన మోకా వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని తన ఇంటి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి కత్త
సోషల్ మీడియా వెబ్ సైట్లలో మహిళలను వేధించే ఆకతాయిల ఆట కట్టిస్తున్నారు హైదరాబాద్ షీ టీమ్స్ సభ్యులు.
మరి కొద్ది నెలల్లో కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకు వస్తాయని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు.
మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
టెక్నాలజీ పెరిగి ప్రపంచం అరచేతిలో ఇమిడిపోయే సరికి ఎంత ఉపయోగం ఉంటోందో చెడు కూడా అలాగే ఉంటోంది. సోషల్ మీడియాలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఒక ఐటీ ఉద్యోగి కటకటాల పాలయ్యాడు.
విజయనగరం జిల్లా భోగాపురంలోని మోడల్ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న చుక్క యోగేందర్ రెడ్డి అనే విద్యార్థి స్కూల్ సమీపంలో శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు.
సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ చాలామందిని చీట్ చేశాడు, నన్ను అలాగే చీట్ చేశాడని అతనికి డబ్బులు ఇచ్చిన ఫైనాన్షియర్ శరణ్ అన్నాడు.
పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ ప్రజుల సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు.
కృష్ణా జిల్లా బందరు మండలం చినకర అగ్రహారం శివారు, పల్లెపాలెం బీచ్ ఒడ్డున ఈనెల 9వ తేదీ జరిగిన రేప్ కేసు నిందితులను మచిలీపట్నం దిశ పోలీసుస్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం ఈరోజు ఢిల్లీలో వైభవంగా జరిగింది. తెలంగాణకు చెందిన కవి, రచయిత, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు
తెలంగాణలో ఈ రోజు కొత్తగా 90 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 7,90,224 కి చేరింది.
ప్రముఖ సినీ నిర్మాత బెల్లం కొండ సురేష్ మీద చీటింగ్ కేసు నమోదయ్యింది. సినిమా నిర్మాణం కోసమని ఒక ఫైనాన్షియర్ వద్ద నుంచి విడతల వారీగా బెల్లంకొండ రూ.85 లక్షలు అప్పుగా తీసుకున్నాడు.
ఏపీలో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. నిన్న రాష్ట్రంలో 46 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇంతవరకు రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 23,18,751కి చేరింది.
రష్యా-యుక్రెయిన్ యుధ్ధం అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా పలు దేశాలలో ఆయిల్ రేట్లు భారీగా పెరిగాయి. శ్రీలంకలోని ఆయిల్ కంపెనీ లంక ఇండియన్ ఆయి
కర్ణాటక రాజధాని బెంగుళూరులో నిబంధనలకు విరుధ్ధంగా నిర్వహిస్తున్న బార్ పై సీసీబీ పోలీసులు దాడి చేసి 9 మందిని అరెస్ట్ చేశారు. బార్ నుంచి రూ. 1.32 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
టెక్కలి ఎన్టీఆర్ కాలనీకి చెందిన కిల్లారి లలిత అనే వివాహిత(35) ఆత్మహత్య చేసుకుంది. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం టెక్కలి సంతోషిమాత గుడి ఎదురుగా లలిత బ్యూటీపార్లర్ నిర్వహిస్తోంది
చెన్నైలో ఇద్దరు దుండగులు ఒక జూనియర్ ఆర్టిస్ట్ పై అత్యాచాం చేసి వీడియో తీసి.. ఆమె వద్ద ఉన్ననగదు దోచుకు వెళ్ళిన ఘటన వెలుగు చూసింది. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు
బీహార్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాకేష్ తివారీపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్ లో ఒక ప్రైవేట్ కంపెనీలో డైరెక్టర్ గా పని చేసే