Home » Author »chvmurthy
ఇద్దరు వివాహితుల మధ్య జరిగిన వాట్సప్ చాటింగ్ రెండు కుటుంబాల్లోవిషాదం నింపింది.
రష్యా వల్ల యుక్రెయిన్ లో ఏర్పడిన మానవతా సంక్షోభం గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. ఈరోజు ఆయన యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో దాదాపు 35 నిమిషాల
శాసనసభను అప్రజాస్వామికంగా నడుపుతున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వెలిబుచ్చారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినా మైక్ ఇవ్వలేదని...సభా గౌరవాన్ని స్పీకర్ మంట గలిపారని
కదులుతున్న రైలులోంచి ఎక్కవద్దు, దిగవద్దు అని రైల్వే శాఖ ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేస్తున్నా ప్రయాణికులు ఎక్కతూనే ఉంటారు, దిగుతూనే ఉంటారు. గుజరాత్ లోని సూరత్ లో ఒక ప్రయాణికుడ
టాటూలు వేసే నెపంతో ఒక యువుకుడు ఏడుగరు యువతులపై అత్యాచారం చేసిన ఘటన కేరళలో చోటు చేసుకుంది.
NSE మాజీ సీఈవో దాఖలు చేసిన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ పరిశీలనలో ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి సంజీవ్ అగర్వాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. చిత్ర రామకృష్ణకు ముందస్తు బెయిల్ నిరాకరించారు.
అనుకున్న దానికన్నా సుదీర్ఘంగా సాగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధం మహా ప్రళయాన్ని సృష్టించబోతోందా? మానవాళిని ధ్వంసం చేయబోతోందా?
రష్యా అధ్యక్షుడు పుతిన్కు యుక్రెయిన్పై కోపమొచ్చింది.. ఎంతలా అంటే ఏకంగా వరల్డ్ మ్యాప్పై యుక్రెయిన్ అడ్రస్ గల్లంతు చేసేంతగా. ఇటు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి.. అటు రష్యా
తిరుమలలో రెండేళ్ల తరువాత రోజూ వేలాదిమంది సామాన్య భక్తులకు సర్వదర్శనం భాగ్యం కల్పించడం సంతోషకరమన్నారు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.
ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్య కుట్ర కేసులో తెలంగాణ పోలీసులు రెండోసారి జితేందర్ రాజ్కు నోటీసులు జారీ చేశారు.
కర్నూలు జిల్లాలో భారీగా బంగారం, వెండి పట్టుకున్నారు అధికారులు. 5 కోట్లుకు పైగా విలువైన బంగారు, వెండి స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాదు నుంచి కోయంబత్తూరుకు వెళుతున్న స్వామి అయ్యప్ప ట
ఇప్పటి వరకు సుమారుగా 30 వేల మంది భారతీయులు యుక్రెయిన్ వీడినట్లు సమాచారం. వారితో పాటు రెండు పిల్లులు కూడా యుక్రెయిన్ వీడి భారత్ చేరాయి....!
కామంతో కళ్లు మూసుకుపోయి బంధాలకు తిలోదకాలిచ్చి వివాహేతర సంబంధాలపై మోజు పెంచుకుంటున్నారు కొందరు.
దేశంలో నిత్యావసర వస్తవుల ధరలు రానురాను పెరిగిపోతూ ప్రజలకు పెనుభారంగా మారుతున్నాయి. యుక్రెయిన్-రష్యా యుధ్ధం తర్వాత మరికొన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయనే వార్తలు
యుక్రెయిన్పై యుధ్ధం మొదలు పెట్టిన రష్యాకి అంతర్జాతీయ సంస్ధలు ఒక్కోక్కటి తమ సేవలను నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే యాపిల్, నైక్, ఐకియా, యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సంస్థలు రష్యాలో త
కుటుంబ వ్యవస్ధను చిన్నాభిన్న చేస్తూ ఆధునిక పోకడలతో పలువురు సహజీవనం చేస్తున్న రోజులు ఇవి. క్షణికమైన ఆనందాల కోసం బంధం పెంచుకోకుండా టైమ్ పాస్ చేస్తున్నారు స్త్రీలు పురుషులు. ఒక మహి
ప్రకాశం జిల్లా మార్టూరు మండలం కోనంకి పోలాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాం లభ్యమైయింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తమిళనాడు లోని నాగపట్నానికి 320 కిలో మీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతూ సాయంత్రానికి తమిళనాడు
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వార్థప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్ట్ ను తాకట్టు పెడుతున్నారని మాజీ ఇరిగేషన్ శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.
విరసం నేత పినాకపాణి ఇంట్లో ఎన్ఐఏ అధికారులు ఈరోజు సోదాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, శ్రీలక్ష్మీ నగర్ లో ఉంటున్న పినాకాపాణి ఇంటికి శనివారం తెల్లవారుఝామున ఎన్ఐఏ అధికారుల