Home » Author »chvmurthy
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసారు.
పోలీసు ఇన్ ఫార్మర్ అనే నెపంత 28 ఏళ్ళ యువకుడిని మావోయిస్టులు కాల్చి చంపిన ఘటన చత్తీస్ గఢ్ లో చోటు చేసుకుంది.
కృష్ణాజిల్లా మైలవరం నియోజక వర్గంలో వైసీపీ లో బయట పడ్డ విభేదాలపై పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా ఇంచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్పందించారు.
పంజాబ్ లోని కాలేజీలు కోవిడ్ హాట్ స్పాట్ లుగా మారుతున్నాయి. తాజాగా పాటియాలా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 100 మందికి కోవిడ్ నిర్ధారణ అయినట్లు పంజాబ్ మంత్రి రాజ్ కుమార్ వెర్కా చెప్పారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అల్లుడు కవల నరసింహంపై కొవ్వూరు పోలీసు స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదయ్యింది.
పితృదేవతలను పూజించి అందరు దోష రహితులయ్యే పుణ్య మాసం పుష్యం. పుష్య పౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనదిగా చెప్పబడింది.
తెలంగాణలో ఈరోజు కొత్తగా 482 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం అయ్యారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరిగిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో సూసైడ్ నోట్ కలకలం రేపుతోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో.. ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయన సుమారు గంటపాటు మోదీతో చర్చించినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 122 మందికి కోవిడ్ సోకింది. అదే సమయంలో 103 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
ఇద్దరు పెళ్లాల్ని పోషించలేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది.
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హాజరైన కార్యక్రమంలో రాష్ట్రమంత్రి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య గొడవ జరిగింది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ ను కరీంనగర్ కోర్టు కొట్టి వేసింది. ఆయనకు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేసిన తీరు సరికాదని బీజేపీ సీనియర్ నేత, పార్లమెంట్ మాజీ సభ్యురాలు విజయశాంతి అన్నారు.
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు వంగవీటి రాధాను హత్య చేయటానికి రెక్కీ నిర్వహించారనే నేపధ్యంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని,మాజీ మంత్రి నెట్టెం రఘురాం ఈరోజు వంగవీటి రాధా
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 165 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది.
చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత నెల 22న తొలగించిన అంబేద్కర్ స్థూపం వద్దే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఏర్పాటుకు రెడ్డి సామాజిరక వర్గానికి చెందిన వ్యక్త
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడి రైల్వే గేటు సమీపంలో శనివారం ఒక కారు అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్నవ్యక్తి సజీవ దహనం అయ్యాడు.
విజయనగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లా పోలీసు శాఖలో హోమ్గార్డ్స్ విభాగం చూసే ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారు.