Home » Author »chvmurthy
కోవిడ్ వ్యాక్సిన్కు బూస్టర్ డోస్ తీసుకోవటంపై ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ స్పందించారు.
విజయవాడ పుస్తక ప్రియులను అలరించటానికి 32వ పుస్తక ప్రదర్శన రేపు విజయవాడలో ప్రారంభమవుతోంది. బందరురోడ్ లోని పీడబ్ల్యూడీ గ్రౌండ్ లో జనవరి 1నుంచి 11 వ తేదీ వరకు జరిగే పుస్తక మహోత్సవం
నెల్లూరులో ఈ తెల్లవారుఝామున దారుణం చోటు చేసుకుంది. ఆచారి వీధిలోని ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
సూడాన్ లోని నోబుల్స్ గ్రూప్ అనే పెద్ద సెరామిక్ టైల్స్ కంపెనీ లో ఉద్యోగానికి భారతదేశం లోని పలు రాష్ట్రాల నుంచి కొంతమంది వెళ్లారు. సూడాన్ ఎప్పుడైతే రిపబ్లిక్ గా అవతరించిందో అప్పటి ను
పరిశ్రమలు స్ధాపించేందుకు, వ్యాపారాలు అభివృధ్ది చేసుకునేందుకు బ్యాంకులు లోన్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. వాటిని సక్రమంగా వినియోగించుకుంటున్నవాళ్లు ఉన్నారు.
TSRTCలో ఉద్యోగుల వయోపరిమితిపై సందిగ్ధత ఇంకా వీడలేదు. గతంలో పెంచిన రెండేళ్ల పదవీ విరమణ గడువు నెలాఖరుతో పూర్తికానుంది. దీంతో పదవీ విరమణలు మొదలవుతాయా? లేక మరో ఏడాది గడువు పెరుగుతుందా?
తెలంగాణలో ఉద్యోగుల విభజన ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అధికారుల అనాలోచిత నిర్ణయాలు ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తున్నాయ్. కొత్త జీవో వల్ల 95శాతం లోకల్, 5శాతం నాన్ లోకల్కి
కోవిడ్ సమయంలో ఎందరి ప్రాణాలనో నిలబెట్టిన సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ఇప్పడు మరోక ఘనత సాధించింది. ప్రభుత్వ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు గాంధీ ఆసుపత్రిని ఎంపిక చేసింది కేంద్
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్షుడిని ఏఐసీసీ జనవరి నెలాఖరులోపు ప్రకటించనుంది. కేంద్ర మాజీ మంత్రి, డా. చింతా మోహన్, ఏఐసిసి సెక్రటరీ గిడుగు రుద్రరాజు, మాజీ ఎమ్.పి హర్
విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ కురుపాం నియోజకవర్గంలో ఒక బాలింతరాలిని సరైన రవాణా సౌకర్యాలు లేకపోవటంతో స్ట్రెచర్ పై మోసుకుంటూ... నాగావళి నదిని దాటారు ఆమె కుటుంబ సభ్యులు, 108 సి
టీటీడీ గురించి ప్రముఖ తెలుగు దినపత్రికపై వంద కోట్ల రూపాయలకు వేసిన పరువు నష్టం దావా కేసును ఆయన టీటీడీ తరుఫున వాదించనున్నారు.
వివాహేతర సంబంధం విషయంలో మధ్యవర్తిత్వం చేస్తున్న వ్యక్తిని అతని అల్లుడు హత్య చేసిన ఘటన జగద్గిరిగుట్టలో చోటు చేసుకుంది.
భారత్ను మరింత శత్రుదుర్భేద్యంగా మార్చేందుకు.. డీఆర్డీవో త్వరలోనే నెక్ట్స్ జనరేషన్.. యాంటీ రేడియేషన్ మిస్సైల్ని లాంఛ్ చేయబోతోంది. దాని పేరే.. రుద్రం. శత్రు దేశాల రాడార్లను మట్టి క
పీయూష్ జైన్...ఈయన గురించి ఇప్పుడు స్పెషల్గా ఇంట్రడక్షన్ అవసరం లేదు..వారం రోజుల క్రితం వరకు కేవలం ఓ సెంటు వ్యాపారి మాత్రమే...ఇప్పుడు నేషన్ వైడ్గా ఈయన హెడ్లైన్ న్యూస్గా మారిపోయా
టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ తండ్రి ఇటీవల చనిపోవడంతో ఆయన కుటుంబాన్ని సీఎం పరామర్శించనున్నారు.
బదిలీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉపాధ్యాయులు. జీవో నెంబర్ 317 వల్ల తమకు తీరని అన్యాయం జరుగుతోందని వారు ఆందోళన చేస్తున్నారు.
కర్నూలు జిల్లా డోన్లో క్షుద్రపూజలు కలకలం రేపాయి. సోమవారం అర్ధరాత్రి సమయంలో క్షుద్రపూజలు జరిగినట్లు గ్రామస్తులు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది
ప్రముఖ మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ ఆఫీసులోకి వెళ్లిన మహిళ అదృశ్యమైన ఘటన గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది
తిరుపతిలో స్థానికుల కోసం 5 ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటుచేసి రోజుకు 5 వేలు చొప్పున మొత్తం 50 వేల టోకెన్లు కేటాయిస్తామని, ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో స్థానిక భక్తులకు మాత్రమే