Home » Author »chvmurthy
గురు దత్తాత్రేయునికి గృహస్తు రూపం కూడా ఉంది. అటువంటి గృహస్తు రూప దత్తునకే “అనఘస్వామి” అని పేరు. ఆ స్వామి అర్ధాంగి కి “అనఘాదేవి” అని పేరు. ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారము. అఘము అ
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 82 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది.
తిరుమల నాదనీరాజనం వేదికపై జరుగుతున్న భగవద్గీత ప్రవచనం 2022, జనవరి 13వ తేదీన ముగుస్తుందని టీటీడీ అధికారులు తెలిపారు.
గుంటూరు జిల్లాలో దొంగనోట్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఏడుగురువ్యక్తులను అరెస్ట్ చేసి 45 లక్షల రూపాయల నకిలీ నోట్లను సీజ్ చేశారు.
నన్ను చంపటానికి రెక్కీ నిర్వహించారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ(రాధ) సంచలన ఆరోపణలు చేశారు.
తక్కువ కులానికి చెందిన వ్యక్తితో ప్రేమాయణం నడిపిందని ఒక యువతిని ఆమె అన్నదమ్ములిద్దరూ వదినతో కలిసి హతమార్చిన ఘటన డెహ్రాడూన్ లో చోటు చేసుకుంది.
భార్య ప్రవర్తనపై.. అనుమానం మొగుడు పెట్టే హింస భరించలేని ఇల్లాలు రెండేళ్లు కుమారుడికి నిప్పంటించి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన సిధ్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది.
సెల్ఫీ దిగుతూ కాలుజారి చెరువులోపడి సాయి అనే యువకుడు మృతి చెందిన ఘటన హయత్నగర్లో చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ లో భారీ సైబర్ నేరం వెలుగు చూసింది. నిందితులు దాదాపు రూ. 200 కోట్ల రూపాయల మేర వినియోగదారులను మోసం చేశారు.
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నిరోధంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 104 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్లో ప్రకటించింది. అదే సమయంలో కోవిడ్ నుంచి 133 మంది కోలుకున్నారు.
తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టారు ఆ ఉద్యోగులు. బ్యాంకులో క్యాషియర్, అసిస్టెంట్ క్యాషియర్గా పని చేసే ఇద్దరు వ్యక్తులు బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు నగల స్ధానంలో గిల్టు
నూతన సంవత్సరం, సంక్రాంతి పండగలలో ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని దక్షిణమధ్యరైల్వే జనవరిలో ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటనలో తెలిపింది.
చిత్తూరు జిల్లా కుప్పంలో ఉద్రిక్తత నెలకొంది. కుప్పం పోలీస్ స్టేషన్ ఎదుట తెలుగుదేశం కార్యకర్తలు ధర్నా చేపట్టారు. టీడీపీ నేత మురళీ పై దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయాలంటూ వారు డి
కిరాణా షాప్ నిర్వహించే ఓ మహిళ కళ్ళల్లో కారం చల్లి ఆమె మెడలోని మంగళసూత్రాన్ని అపహరించుకుని వెళ్లే ప్రయత్నం చేసిన యువకుడిని... అక్కడికి వచ్చిన మరో మహిళ ధైర్యం చేసి అతడిని అడ్డుకోవడంత
పత్రికా స్వేఛ్చను దుర్వినియోగం చేస్తున్నాడనే ఆరోపణతో చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఉత్తరప్రదేశ్లో ఒక మహిళ తన పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి పూట కేక్ కట్ చేసి... తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపింది. ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో పోలీసులు ఆ మహిళపై కేసు
సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ఆర్టీసీ 1266 ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
గ్రీకు దేశంలో వలస దారులను తీసుకు వెళుతున్న ఒక పడవ నీటిలో మునిగి పోయింది. గ్రీకు ద్వీపం ఆంటికిథెరాకి ఉత్తరాన ఉన్న ద్వీపంలో గురువారం సాయంత్రం ఈదుర్ఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీ ఫోర్త్ఫేజ్లో విషాదం చోటు చేసుకుంది. భవన నిర్మాణం కోసం తీసిన గుంతలో పడి ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు.