Home » Author »chvmurthy
ఆన్లైన్లో ఏర్పడిన పరిచయం తో పదేళ్ల పాటు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను పెద్దలు నిరాకరించడంతో ఆర్య సమాజంలో మూడు ముళ్ళ బంధంతో ఏకమయ్యారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు మాజీ సర్పంచ్ రమేశ్ను మావోయిస్టులు కిడ్నాప్ చేసారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టాయి. ఈ చలిగాలులు మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తె
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఓ 40 ఏళ్ల వ్యక్తి మహిళ చేతిలో ఇలాగే మోసపోయాడు. పెళ్లైన రెండో రోజే ఇంట్లో ఊన్న నగదు, బంగారం, వెండి తీసుకుని పరారయ్యింది ఆ పెళ్లి కూతురు.
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. సోమవారం ఉదయానికి మొత్తం 173 కేసులు నమోదయ్యాయి.
కర్ణాటక రాజధాని బెంగుళూరులో మెట్రో రైలు సేవలు ఉదయం 5 గంటలకే ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం మెట్రో రైళ్లు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమవుతున్నాయి. అయితే.. ఈరోజు నుంచి కొత్త సమయాలు అమ
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సంగం గ్రామంలో కల్తీకల్లు కలకలం సృష్టించింది.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు రెండు వేర్వేరు సమయాల్లో దాడి చేసి ఒకే వ్యక్తి వద్దనుంచి రూ.49 లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
పాకిస్థాన్కు చెందిన పడవలో హెరాయిన్ను తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న భారత తీరరక్షణ దళం, గుజరాత్ ఏటీఎస్ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు.
తెలంగాణలో ధ్యాన్యం కొనుగోళ్ల పంచాయతీ ఢిల్లీకి చేరింది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన అంశంపై కేంద్రంతో తేల్చుకునేందుకు రాష్ట్ర మంత్రులు ఢిల్లీ చేరారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖంపడుతున్నాయి. గత నాలుగు రోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు ఉత్తర భారతదేశంలోనూ ఉష్ణో గ్రతలు తగ్గటంతో ప్రజలు చలికి వణికిపోతు
ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నాగార్జునసాగర్ కాలువలో స్నానానికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు.
తెలంగాణలో నిన్నకొత్తగా 134 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 36 గంటల్లో మరో 201 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఒక యువతిపై ఆమె మాజీ ప్రియుడు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది.
ఒమిక్రాన్ సోకిన వారిలో ప్రధానంగా ముక్కు కారడం.. తలనొప్పి.. వాంతి అవుతున్నట్లు కడుపులో తిప్పేయటం... తల తిరిగినట్లుగా అనిపించటం.. గొంతులో గరగర లాంటి లక్షణాలు కనిపిస్తాయని తాజా అధ
హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్లో జరుగుతున్న 34వ జాతీయ పుస్తక ప్రధర్శనకు వచ్చే పుస్తక ప్రియులకు టీఎస్ఆర్టీసి డిస్కౌంట్ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. నిన్నటికంటే ఈరోజు ఇంకో 16 కేసులు తగ్గాయి.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ కొండలో కొంత మంది మద్యం ప్రియులు ఈరోజు ఉదయం వైన్ షాపుకు దిష్టి తీసి... కొబ్బరికాయలు కొట్టి మద్యం కొనుగోలు చేసారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ రోజు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు.
ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొడుకు అంత్యక్రియలు చేసిన చోటే రెండు రోజుల తేడాతో తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన పలువురి హృదయాలను కలిచివేసింది.