Home » Author »chvmurthy
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం సందర్బంగా తిరుమలలోని శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి మఠంలో తిరుప్పావై పారాయణం జరుగుతోంది
ఔటర్ రింగ్ రోడ్డు కట్టాలంటే 8 వేల ఎకరాలు కావాలని ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. చంద్రబాబు నాయుడుకు చెందిన అనుకూల మీడియా ఏపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన
రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలని స్వామివారిని ప్రార్ధించా అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ప్రాణాపాయం లేదని... లాక్ డౌన్ పెడతారనే దుష్ప్రచారాలు నమ్మవద్దని తెలంగాణ వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ధైర్యం చెప్పారు.
జాబితాపూర్ గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న వాహనం వలన రోడ్డు కనిపించకపోవడంతో అదుపు తప్పిన ఇసుక ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు మరణించారు. మృతులు మహారాష్ట్రకు చెందినవారు
ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా రకం కంటే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డా. భారతి పవార్ చెప్పారు.
రెండో ఘాట్ రోడ్డులోంచి విధులకు వెళుతున్న ఎఫ్.ఎం.ఎస్ సిబ్బంది ఆనంద్, రామకృష్ణలపై వినాయకుడి గుడి దాటిన తర్వాత ఒక్కసారిగా చిరుత దాడి చేసింది.
హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్డులో హెచ్.యం.డి.ఏ మరియు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు
పశ్చిమ గోదావరిజిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నామినేెటెడ్ పదవులను భర్తీ చేశారు. అందులో భాగంగా మూడు కార్పోరేషన్లకు చైర్మన్లను నియమించారు. సిఎం ఆదేశాల మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులను జారీ చే
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘట్కేసర్ ఓ.అర్.అర్ అండర్ బ్రిడ్జి వద్ద డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు ఈరోజు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులను మర్యాద పూర్వకంగా కలిశారు .
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 163 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వని కేంద్ర ప్రభుత్వం పాండిచ్చేరి ప్రత్యేక హోదా ఇస్తామని ఎలా చెపుతోందిన వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు కేంద్రాన్ని ప్రశ్నించారు.
అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాలను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ పోలీసు కమీషనర్ అంజనీ కుమార్ తెలిపారు. వారి వద్దనుంచి ఐదున్నర లీటర్ల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన నేపధ్యంలో ప్రతి ఒక్కరూ రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రజలకు పిలుపునిచ
పశ్చిమగోదావరిజిల్లా జంగారెడ్డిగూడెం వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగిన ఘటనపై రవాణా శాఖ మంత్రి పేర్ని నాని విచారణకు ఆదేశించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద సంఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేసారు.
దక్షిణాఫ్రికా, యూకే తదితర దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు.
తమిళనాడు పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు ఆరాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్తో భేటీ అయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్, స్టాలిన్ నివాసానికి వెళ్ళారు. ఈ సందర్భంగా యాదాద