Home » Author »chvmurthy
ప్రతి ఏటా మార్గశిర శుక్లపక్ష షష్టినాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని జరుపుకోవడం హిందువులు ఆచారం.
సికింద్రాబాద్ ముషీరాబాద్ లోని రిసాలగడ్డ వాటర్ ట్యాంక్ లో మంగళవారం బయటపడ్డ మృతదేహం ఎవరిది అన్న చిక్కుముడి ఇంకా వీడలేదు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె సమర్పించారు.
2021 అక్టోబర్ లో భారతదేశానికి చెందిన 20లక్షల 69 వేల ఎకౌంట్లను వాట్సప్ నిషేధించింది. ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్ గతంలో బ్యాన్ చేసిన ఎకౌంట్ల సంఖ్య రెండు కోట్లు దాటిపోయింది.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 17 నుంచి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పఠిస్తారు.
రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందర రాజన్ బుధవారం నల్గొండలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు ఉదయం గం.9-50ని.లకు హైద్రాబాద్ నుండి రోడ్డు మార్గం ద్వారా బయలు దేరి గం.11.15
తెలంగాణలో నిన్నకొత్తగా 203 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 160 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.
రాచకొండ పోలీసు కమీషనరేట్ పరిధిలోని మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీసు స్టేషన్ ఎస్ఐ యాదగిరి రాజు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
ఆంధ్రా తెలంగాణ సరిహద్దులో గుంటూరు జిల్లా నాగార్జున సాగర్ వద్ద అంత రాష్ట్ర సరిహద్దు లో అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
నిజామాబాదు జిల్లా బోధన్ మండలం ఖండ్గావ్ గ్రామంలో దారుణం జరిగింది. వీఆర్ఏ గౌతమ్ పై నిన్న రాత్రి ఇసుక మాఫియా దాడి చేసింది. దాడిలో వీఆర్ఏ మృతి చెందారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో నలుగురు విద్యార్ధులు ఆదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. చెప్పకుండా సినిమాకు వెళ్లినందుకు తల్లిదండ్రులు,టీచర్స్ తిడతారు,కొడతారనే భయంతో పారిపోయారు. దీంతో ఈ విషయ
ఏపీలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈరోజు విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ....దేశంలోని 18 రాష్ట్రాల్లో ప్
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం సర్వభూపాల వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు కటాక్షించారు.
చెడ్డీ గ్యాంగ్ ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు సిధ్ధమయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రెయిన్బో విల్లాస్లో తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఇంట్లో దోపిడీకి ప్రయత్నం చేస
నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఒక యువకుడు రెండు రోజుల వ్యవధిలో రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. వీటిలొ ఒకటి రహస్యంగా చేసుకోగా.... ఇంకోకటి సీక్రెట్గా చేసుకున్నాడు.
తన బైక్ పై పోలీసులు విధించిన చాలానాలు కట్టే బదలు కొత్త బైక్ కొనుక్కోవచ్చనుకున్న ఒక వాహాన దారుడు తన బైక్ వదిలి పరారయ్యాడు.
స్వయంగా డ్రైవ్ చేసిన కారు ఓనర్ రోహిత్ గౌడ్ ఆల్కహాల్ పర్సంటేజ్ 70% ...అతని పక్క సీట్ లో కూర్చున్న సుమన్ ఆల్కహాల్ పర్సంటేజ్ 58% గా నమోదు అయ్యింది.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాలకు పాల్పడింది వాస్తవమేనని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ స్పష్టం చేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటికి సమీపంలోని ప్రజాప్రతినిధుల ఇళ్లలోకి దొంగలు ప్రవేశించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
......ఎంత బంగారం ఉన్నా ఇంకా కొనాలనే అనుకుంటారు. ఆదే ఆశ ఇప్పుడు మాజీ మంత్రి అల్లుడ్ని అతని స్నేహితులను ఆరున్నర కోట్ల రూపాయలుకు మోసపోయేలా చేసింది.