Home » Author »chvmurthy
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా మారిందని... రేపు ఉదయానికి అది తుపానుగా మారనుందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.
జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డ సంఘటన జిల్లాలో చోటుచేసుకుం
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆర్ధిక కారణాలతో తలెత్తిన కుటుంబ కలహాలు కారణంగా ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది.
కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈరోజు ఆయన ఓల్డ్బోయినపల్లిలో బస్తీ దవాఖానాను ప్రారంభించారు.
ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కాలుష్య నియంత్రణకు గత కొన్నివారాలుగా తాము తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్లు దాఖలు చే
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు శుక్రవారం ఉదయం రాజమన్నార్ స్వామి అలంకారంలో సిరులతల్లి శ్రీ పద్మావతి మ్మవారు కల్పవక్ష వాహానంపై
రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఈనెల 4వ వారంలో హైదరాబాద్ రానున్నారు. ప్రతిఏటా శీతాకాల విడిదికోసం రాష్ట్రపతి హైదరాబాద్ వస్తుంటారు.
అండమాన్ సముద్రం మరియు పొరుగు ప్రాంతాల మధ్య అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది డిసెంబర్ 2వ తేదీ నాటికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ మరియు దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళా
కోర్టు ఆవరణలోనే భార్య, అత్తమామలపై ఓ ఎస్సై దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు, ఎల్లుండి వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్నారు.
వివాహేతర సంబంధంతో ఒక మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన కడప జిల్లా పులివెందులలో చోటు చేసుకుంది.
బీజేపీ నాయకులు అసత్య ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ వాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రైతులను కోరారు.
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 184 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈరోజు కార్తీక వనభోజన కార్యక్రమం జరిగింది.
సిధ్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళుతున్న కారు అదుపు తప్పి పక్కనే ఉన్నవ్యవసాయ బావిలో పడిపోయింది.
తిరులమలలో కొండచరియలు విరిగిపడి దెబ్బ తిన్న ఘాట్ రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పునర్నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
సికింద్రాబాద్ తిరుమలగిరి రియల్టర్ విజయభాస్కర్ రెడ్డిని వారి బంధువు తోట నరేందర్ రెడ్డే హత్య చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన బుధవారం ఉదయం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై వైకుంఠనాథుని (శ్రీ మహావిష్ణువు) అలంకారంలో శంకుచక్రాలు, గద
తిరుమల ఘాట్ రోడ్లు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తిరుమల ఎగువ ఘాట్ రోడ్ తీవ్రమైన కోతకు గురైంది.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్ గా వ్యవహరిస్తున్న పెద్దపల్లి ఆర్డీవో శంకర్ కుమార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.