Home » Author »chvmurthy
హైదరాబాద్ కూకట్పల్లిలో కొందరు యువకులు ఏర్పాటు చేసుకున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు.
హైదరాబాద్ వనస్ధలిపురంలో ఒక మహిళ చిట్టీల పేరుతో 12 కోట్ల రూపాయల మోసం చేసిన ఘటన వెలుగు చూసింది.
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరులో జరిగే ఉత్సవాలను టీటీడీ ప్రకటించింది.
దక్షిణ అండమాన్ సముద్రంలో ఈనెల 29న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
ఆదిలాబాద్ లోని ఓ ఆశ్రమ పాఠశాలలో బాలికలు దెయ్యం భయంతో వణికిపోతున్నారు.
హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని ఎన్టీఆర్ పార్క్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. యువకుల అత్యుత్సాహం కొంప ముంచింది. కొత్తగా కారు కొన్నలో ఫ్రెండ్స్ తో షికారుకొచ్చిన మూడ్, ఉత్సాహం నిమ
ఈశాన్య రాష్ట్రం త్రిపురలో ఘోరం చోటు చేసుకుంది. తన ఇద్దరు మైనర్ కూతుళ్లు, ఒక ఎస్సైతో సహా ఐదుగురిని హతమార్చాడో ఉన్మాది.
పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మీ సేవ ఉద్యోగి కాంపెల్లి శంకర్ (35)ను గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు.
దంతేవాడ జిల్లా మల్కన్ గిరి-చత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతంలో శనివారం తెల్లవారు ఝూమున ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
చత్తీస్గఢ్లో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. నారాయణపూర్ జిల్లాలోని ఫరస్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మరి గ్రామ సర్పంచ్ హత్య చేశారు.
డిసెంబర్ నెలలో తిరుమల శ్రీవారి సర్వ దర్శన కోసం టీటీడీ ఈరోజు విడుదల చేసిన సర్వ దర్శనం టికెట్లు కేవలం 16 నిమిషాల్లోనే బుక్ అయిపోయాయి.
రైతుల వడ్లు కొనాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడులకు పాల్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది.
కృష్ణాజిల్లా దివిసీమలో పాతకక్షలు పడగ విప్పాయి. కోడూరు మండలం వి.కొత్తపాలెం గ్రామానికి చెందిన రేపల్లె ప్రతాప్ అనే వ్యక్తిపై ప్రత్యర్ధులు కత్తులతో దాడి చేసారు.
చిత్తూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుపతిలోని శ్రీకృష్ణ నగర్ లో మూడంతస్తుల భవనం భూమిలోకి కుంగింది. దీంతో చుట్టుపక్కల ఇళ్లవారు ఆందోళన చెందుతున్నారు.
విద్యార్ధి సంఘ నాయకుడిగా చెలామణి అవుతున్న వ్యక్తి ప్రేమికుల జంటను బెదిరించాడు.
ఆరేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న జంట నిన్న పోచారంప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ (ప్లస్ టూ) చదువుతున్న విద్యార్ధిని లైంగిక వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న వారం రోజులుకు ఆదే కా
వివాహిత మహిళతో పరిచయం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. పరిచయస్తురాలైన మహిళ గురించి ఊహల్లో విహరిస్తూ.... మహిళ మాట్లాడకపోయే సరికి మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్ర
ఆన్లైన్లో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న వ్యాపారి ఖాతా నుంచి సైబర్ నేరస్తులు రూ. 9.5 లక్షల రూపాయలు కాజేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.