Home » Author »chvmurthy
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 23వ తేదీ మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఏకాంతంగా నిర్వహించనున్నారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 19న శుక్రవారం గరుడసేవ నిర్వహించనున్నారు.
ఏపీ లో గంజాయి సాగు, రవాణా నివారించేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిధ్దమయ్యింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 18వ తేదీన సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవం జరుగుతుంది.
హైదరాబాద్ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లాపూర్ గ్రీన్ హిల్స్ కాలనీ లో ఈరోజు ఉదయం ఒక ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది.
గచ్చిబౌలీలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను, తమిళనాడు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పరామర్శించారు.
జగిత్యాల జిల్లా లో దారుణం చోటు చేసుకుంది. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తండ్రిని హతమార్చింది కన్నకూతురు.
చిత్తూరు జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్ లో కిలో టమాట వందరూపాయలు పలికింది.
కృష్ణాజిల్లాలోని శివాలయంలో అపశృతి చోటు చేసుకుంది. గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం, మల్లపవల్లి గ్రామ శివాలయంలో ఈ రోజు ధ్వజస్తంభాన్ని ప్రతిష్టి స్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవర పల్లి మండలం వంగరలోని పి.వి రంగారావు టి.ఎస్. రెసిడెన్షియల్ స్కూల్లో కరోన కలకలం రేపింది. స్కూల్లోని 8మంది విద్యార్థులకి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్య
కోవిడ్ వ్యాధి తగ్గుముఖం పట్టి ప్రజలంతా రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకోవటంతో గత 20 నెలలుగా నిలిచిపోయిన, వాయిదా పడిన పెళ్ళిళ్లు వచ్చే నెల రోజుల్లో జరగబోతున్నాయి.
హైదరాబాద్ లో చోరీలకు పాల్పడుతున్న కుటుంబాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
కర్ణాటక రాజధాని బెంగుళూరులో నక్షత్ర తాబేళ్లను విక్రయిస్తున్న ఒక వ్యక్తిని పోలీసలు అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. మొన్న 117 కోవిడ్ కేసులు నమోదు కాగా ...నిన్న 191 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో త
కర్నూలులో కాల్మనీ వ్యవహారం కలకలం రేపింది. తీసుకున్న అసలుతోపాటు వడ్డీ కట్టినా ఇంకా మరింత డబ్బు చెల్లించాలని బాధితురాలిని వడ్డీ వ్యాపరస్తులు చితక బాదారు.
పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటైన తిరువణ్ణామలైలో రేపటి నుంచి కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
బీజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సోమవారం నల్లగొండ జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో జరిగిన ఘటనలో బిజెపి, టిఆర్ఎస్ రెండు పార్టీల నేతలపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా జిల్లా ఇ
పెళ్లైనా, భర్తకు తెలియకుండా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తోంది ఒక మహిళ. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ భర్తతో సుఖం లేదనుకుందో, లేక తన అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్నాడనుకుందో ఏమో తన ముగ్గు
ఈనెల 19వ తేదీ శుక్రవారం నాటి కార్తీక పౌర్ణమిరోజు ఈ శతాబ్దపు సుదీర్ఘ పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ చంద్రగ్రహణం సుమారు 6 గంటల పాటు కనిపిస్తుంది. ఈ శతాబ్దం
ఛత్తీస్ గఢ్ లో నిన్న జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు కీలక నేత మృతి చెందాడు.