Home » Author »chvmurthy
హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలుడు, మైనర్ బాలికపై అత్యాచారం చేయటంతో బాలిక గర్భవతి అయ్యింది.
విశాఖజిల్లా, రావికమతం మండలం మేడివాడ గ్రామంలో సోమవారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది.
గుంటూరు జిల్లాలో ఓ గ్రామ వాలంటీర్ వివాహితపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు మండలం పేరూర్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది.
ప్రేమ పేరుతో ఒకయువతి వెంటపడి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడో ప్రబుధ్దుడు. పెళ్లి చేసుకోమనే సరికి మాటమార్చాడు.
కాపురమన్నాక మొగుడు పెళ్లాల మధ్య సవాలక్ష నమస్యలు వస్తుంటాయి పోతుంటాయి. ప్రతి విషయాన్ని సాగీదీస్తే సంసారం సజావుగా సాగదు.
కర్ణాటకలో విషాదం చోటు చేసుకుంది. గాలం వేసి చేపలు పడుతున్న ఓబాలుడ్ని ముసలి లాక్కెళ్లింది.
ముంబై క్రూయిజ్షిప్ డ్రగ్స్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆర్యన్ చాటింగ్ లిస్ట్ బయటకు తీసి.. లింకులు ఉన్న ప్రతీ ఒక్కరిని ప్రశ్నిస్తోంది ఎన్సీబీ.
ఏపీ పాలిటిక్స్... హస్తినలో సెగలు రేపబోతోంది. నిన్నటి దాకా మాటల మంటలు, దీక్షలతో ఓ రేంజ్ లో పొలిటికల్ హీట్ సృష్టించిన టీడీపీ, వైసీపీ.. ఇక ఢిల్లీ వేదికగా తేల్చుకునేందుకు సిద్ధమయ
ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ రైల్వే స్టేషన్ పేరును అయోధ్య కంటోన్మెంట్ స్టేషన్ గా మార్చనున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లో పోలీసు కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం హాట్ టాపిక్ అయ్యింది. రాజకీయ పార్టీలు ఒకరిమీద మరోకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు.
భర్త బంధువుతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య తమకు అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను తుదముట్టించిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
భారత దేశంలో బ్యాంకు సిబ్బంది ఖాతా దారులతో ఎలా ప్రవర్తిస్తారో అందరికి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయినా మనం ఇక్కడ వారిని ఏమీ చేయలేక మన పని చేసుకుని సైలెంట్ గా వెళ్లిపోతాం.
దేశంలో 14 ఏళ్ల తర్వాత అగ్గిపెట్టెల ధరలు పెరగనున్నాయి. ఇప్పటి దాకా ఒకరూపాయికి దొరుకుతున్న అగ్గిపెట్టె డిసెంబర్ 1నుంచి 2 రూపాయలు కానుంది.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మాదక ద్రవ్యాల డ్రగ్స్ సరఫరా అంశంపై అట్టుడికి పోతుంటే.... వాటిని అక్రమ మార్గంలో చేరవేసేందుకు పెడ్లర్లు కూడా ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నారు.
వివాహేతర సంబంధంలో అడ్డుగా ఉన్నాడని మాజీ జవాన్ను హత్య చేసేందుకు ఒక క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబులు కుట్ర పన్ని కిల్లర్ గ్యాంగ్ తొ ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా భారత దేశ ప్రజల ఆయుర్ధాయం సగటున రెండేళ్లు తగ్గిందని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాపులేషన్ స్టడీస్ అనె సంస్ధ(ఐఐపీఎస్) వెల్లడిం
ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యలు ఉండవని... వైద్యులు సరిగా పని చేయరని ప్రజల్లో ఒక అప నమ్మకం ఏర్పడిపోయి.... కార్పోరేట్ ఆస్పత్రుల హవా పెరిగిపోయింది.
తిరుపతిలో నిన్న రాత్రి విషాద ఘటన చోటు చేసుకుంది. వర్షపు నీటిలో మునిగి నవ వధువు కన్నుమూసినఘటన తిరుపతిలో వెలుగు చూసింది.