Home » Author »chvmurthy
తమిళనాడులోని ఒక వివాహిత మహిళ భర్తతో కాపురం చేస్తూనే మరో ఇద్దరితో ఒకరికి తెలియకుండా మరోకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
భాద్రపద బహుళ పాడ్యమి మంగళవారం నుంచి (21-09-21 నుండి 6-10-21)పితృ పక్షం మొదలయ్యే రోజు. ఇక్కడ నుండి వరుసగా పదిహేను రోజులు పితృ దేవతలు పూజలకు ఉద్దేశించినవి.
కోవిడ్ -19 కారణంగా ఐదునెలల క్రితం భార్య చనిపోయింది. నలుగురు పిల్లల్ని పెంచేందుకు తన మరదల్ని ఇచ్చి వివాహం చేయాలని అత్తమామలను కోరాడు ఓ వ్యక్తి.
గణేష్ నిమజ్జనమే ఎందుకు చేస్తారు. 9 రోజుల పాటు పూజించిన విగ్రహాన్ని ఆఖరున నిమజ్జనం చేయటం ఎందుకు ? చాలామందికి ఈ సందేహం వస్తూ ఉంటుంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో అక్టోబర్ 7 వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీ ప్లవనామ సంవత్సర దసరా మహోత్సవాలు అతివైభవంగా నిర్వహించడం
భాద్రపద మాసంలోని శుక్ల పక్షం దేవతా పూజలకు.... బహుళ పక్షం పితృ దేవతా పూజకు విశిష్టమైనది. పితృదేవతలకు ఇష్టమైన పక్షం కనుక దీనిని పితృపక్షం అంటారు.
సంగారెడ్డి జిల్లాలో 7 సంవత్సరాల మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది.
తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంలో ఈ నెలలో వచ్చే పౌర్ణమికు కూడా గిరి ప్రదక్షిణకు జిల్లా అధికారుల అనుమతి ఇవ్వలేదు.
తెలంగాణలో ఈరోజు,రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురుస్తాయని... ఎల్లుండి చాలా ప్రదేశాల్లో వానలు కురుస్తాయని హైదరాబాద్లోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు
సైదాబాద్ చిన్నారి హత్యాచారం కేసు నిందితుడు పల్లంకొండ రాజు పోస్ట్ మార్టం రిపోర్టుపై ఉత్కంఠ నెలకొంది.
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. మానసిక సమస్యతో బాధపడుతున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన రెండేళ్ల కొడుకును గొంతుకోసి హతమార్చిన ఘటన వెలుగు చూసింది.
కరోనాలాక్ డౌన్ సమయంలో లెక్చర్లు ఇచ్చిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి వాటి మీద ప్రస్తుతం లక్షల రూపాయల ఆదాయం వస్తోందిట.
బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు.
సైదాబాద్ హత్యాచార నిందితుడు పల్లకొండ రాజు మృతిపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
వివాహేతర సంబంధం తెలిసిపోయిందని ప్రియుడి సాయంతో కన్నకొడుకును హత్య చేయించిందో ఇల్లాలు.
విశాఖ జిల్లాలో 9 ఏళ్ల బాలికలకు కబడ్డీ నేర్పిస్తానని, తినుబండారాలు ఆశ చూపి తండ్రీ కొడుకులిద్దరూ లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన వెలుగు చూసింది.
మావోయిస్టు నేత, బజ్జర సమ్మక్క అలియాస్ శారదక్క తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట హైదరాబాద్లో లొంగిపోయారు.
అంగన్వాడీ కార్యకర్త ఇంట్లో సోదాలు చేసిన విజిలెన్స్ అధికారులు ఆమె సంపాదించిన ఆస్తులు చూసి ఆశ్చర్యపోయారు. దాదాపు 4 కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు తేల్చారు.
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలంటూ కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డితో సహా ...
సోషల్ మీడియా పరిచయాలతో మోసపోయిన మరో యువతి గాధ విశాఖపట్నంలో వెలుగు చూసింది.