Home » Author »chvmurthy
కేరళలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అత్యాచారానికి గురైన మైనర్ బాలిక తన కడుపులో పెరుగుతున్న పిండాన్ని బలవంతంగా వదిలించుకునే ప్రయత్నం చేసింది.
వరంగల్ లో ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీల ఆగడాలు ఎక్కువవుతున్నాయి. హన్మకొండలోనిన్న దారుణం చోటు చేసుకుంది.
సంగీతానికి రాళ్లు కరిగాయని... పశువులు పరవశించి ఎక్కువ పాలిచ్చాయని గతంలో వార్తలు విన్నాం. మనసుకు నచ్చిన ప్రశాంతమైన సంగీతం వింటే మనసులోని ఎంతటి అలజడి అయినా తగ్గి పోతుందని చెపుతుంటారు
హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు కేజీల బంగారు ఆభరణాల బ్యాగు చోరీ కేసును పోలీసులు చేదించారు.
కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తామని ముందుకు వచ్చిన కొవాక్స్ కూటమికి నో చెప్పారు ఉత్తర కొరియా నియంత కిమ్... తమ సొంత స్టైల్లోనే కోవిడ్ ను ఎదుర్కోంటామని ఆయన చెప్పుకొచ్చారు
బీహార్ లోని భాగల్పూర్ ఎమ్మెల్యే, జేడీయూ నాయకుడు గోపాల్ మండల్ గురువారం తేజాస్ రైలు, సెకండ్ ఏసీ కోచ్లో అండర్ వేర్, బనీయన్తో అర్ధనగ్నంగా తిరుగుతూ పలువురికి ఇబ్బంది కలిగించాడు.
భారత ఆర్మీలో హవల్దార్గా పని చేసే వ్యక్తి ఉద్యోగ రీత్యా పలు చోట్లకు ట్రాన్సఫర్ అవుతున్నాడు. అలా వెళ్లిన రెండు ఊళ్లలో ఇద్దరూ అమ్మాయిలని పెళ్లి చేసుకున్నాడు.
సాధారణంగా పులి కనిపించగానే మనం ఏమి చేస్తాం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని... కాళ్లకు పని చెప్పి పరుగు లంకించుకుంటాం. శక్తికి మించి పరిగెత్తి ప్రాణాలు దక్కించుకుంటాం.
పెళ్లాం కోడి కూర వండలేదని కర్ణాటకలో ఒక భర్త, భార్యను కొట్టి చంపిన ఘటన మరువక ముందే మధ్యప్రదేశ్ లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
మెగాస్టార్ చిరంజీవి ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే.స్టాలిన్ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం మరో కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు సమర్పించే చిల్లర నాణేలను 'ధన ప్రసాదం' రూపంలో భక్తులకే ఇవ్వాలని నిర్ణయించింది.
మెగా బ్రదర్ నాగబాబు హైదరాబాద్ లోని నెహ్రూ జులాజికల్ పార్క్ ను సందర్శించారు. అక్కడ వన్యప్రాణుల ఎన్క్లోజర్స్ని సందర్శించి వన్యప్రాణుల కోసం జూ అధికారులు తీసుకుంటున్న సంరక్షణ
హైదరాబాద్ మాదాపూర్ ప్రాంతంలో స్పా పేరుతో నిర్వహిస్తున్న వ్యభిచార గృహాన్ని పోలీసులు సీజ్ చేశారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతికి అత్తింటి వారి వేధింపులు తప్పలేదు. భర్త, అత్తమామలకే సపోర్టు చేస్తూ మాట్లాడాడు.
కరోనా థర్డ్వేవ్ వస్తుందనే వార్తల నేపధ్యంలో అసోం ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. కరోనా కట్టడిలో భాగంగా ఈ రోజు రాత్రి నుంచి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తోంది.
ప్రపంచాన్ని కాపాడేందుకు మనిషి తన పురుషాంగాన్ని కత్తిరించాలని రేడియోలో చెప్పారని... అమెరికాలోని ఓ ప్రబుద్ధుడు ఆ పని చేసాడు.
మాజీ మిస్ ఇండియా యూనివర్స్, మోడల్ పారి పాశ్వాన్ సంచలన ఆరోపణలు చేశారు. తనకు డ్రగ్స్ కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి అశ్లీల వీడియో షూట్ చేశారని ఆమె ఆరోపించారు.
అతనో గజదొంగ.. ఇళ్ళతాళాలు తొలగించి చోరీలు చేయటంలో చేయి తిరిగిన నేర్పరి. 30 ఇళ్లల్లో చోరీలు చేసిన ఈ చోరశిఖామణి తాను ఓ ఇంటివాడు కావాలనుకున్నాడు.
సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టినప్పుడు దాని నుంచి మాట్లాడవద్దని చాలామంది హెచ్చరిస్తూనే ఉంటారు. అయినా ఎవరూమాట వినరు.
అత్తపెట్టే వేధింపులు భరించలేని కొత్త కోడలు అత్తను అప్పడాల కర్రతో కొట్టి చంపిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.