Home » Author »chvmurthy
శ్రావణ పౌర్ణమి.....ఈ రోజునే రాఖి పౌర్ణమి అని, జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. భారతీయ సంప్రదాయంలో తరతరాలుగా శ్రావణ పూర్ణిమకు ఓ ప్రత్యేక స్థానం ఉంద
శ్రావణ మాసం వచ్చిందంటే చాలు.. హిందూ కుటుంబాల్లో ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. పూజలూ, నోములు,వ్రతాలతో... ప్రతి ముత్తయిదువా హడావుడి పడిపోతుంది.
జైపూర్ కు చెందిన ఒక ఇల్లాలు కరెంట్ షాకిచ్చి భర్తపై తనకున్న కోపాన్ని తీర్చుకుంది.
దెయ్యాల గురించి ఒక్కోక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. దెయ్యాలు ఉన్నాయనే వాళ్లు కొందరు లేవనే వాళ్లు మరికొందరు ఉంటారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ప్రతినెల 20 వ తేదీన మరుసటి నెల కోసం విడుదల చేసే 300/- రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను
పెళ్లై భార్య వదిలేసిన వ్యక్తి తమ సోదరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆమె సోదరులిద్దరూ కలిసి ఓ వ్యక్తిని హతమార్చిన ఘటన నాగపూర్ లో చోటు చేసుకుంది.
ప్రేమించిన వ్యక్తి వేరోక యువతిని పెళ్ళి చేసుకుంటున్నాడని ..అతడ్ని కేసులో ఇరికించేందుకు ఒక యువతి సామూహిక అత్యాచారం డ్రామా నడిపింది
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.152 తగ్గి రూ.46,
మీరట్ జిల్లాలోని రోహ్తాలో మహిళకు మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చి ఆమెపై సామూహికి అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది.
స్కర్ట్ లు ధరించి వచ్చే మహిళా పర్యాటకులను అసభ్యంగా వీడియో తీస్తున్న యువకుడిని రాజస్ధాన్ లోని అమేర్కోట లో పోలీసులు అరెస్ట్ చేశారు.
తన కంటే పాతికేళ్లు చిన్నదైన బాలికతో ప్రేమ వ్యవహారం నడిపి ఇద్దరూ కల్సి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.
అమెరికాకు చెందిన సుప్రసిద్ధ గీత రచయిత, జానపద గాయకుడు, నోబెల్ అవార్డు విన్నర్ బాబ్ డిలాన్(80) పై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది.
తండ్రితో విడిపోయిన తల్లి వేరోక వ్యక్తితో సన్నిహితంగా ఉండటం సహించలేని కొడుకు, మేనమామతో కలిసి హత్యాయత్నం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పధకానికి కౌంటర్ గా ....కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు నిర్వహిస్తోంది.
కేంద్రంలో బీజేపీ 7 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కేంద్ర సాంస్కృతి
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది అపూరూపమైన ఘట్టం. ప్రతి జంట తమ పెళ్లిని జీవిత కాలం గుర్తుంచుకునేలా చేసుకోవాలని కలలు కంటుంటారు.
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ తో సహా దేశమంతా తాలిబన్ల వశం కావటంతో ఆదేశ ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాలిబన్ల గత చరిత్రను తలుచుకుని వణికిపోయారు.
టెక్సాస్ కు చెందిన తాగుబోతు బార్ వద్ద జరిగిన గొడవకు...తనకు మందు పోసిన బార్ పైనే కేసుపెట్టి ఇండియన్ కరెన్సీలో రూ. 40 కోట్లు భారీ నష్టపరిహారం పొందాడు.
మాయమాటలు చెప్పి ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకునే నిత్యపెళ్లి కొడుకు బండారం గుంటూరు జిల్లాలో బయట పడింది.
తాలిబన్ల ఆక్రమణ కారణంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయట పడేందుకు అక్కడి ప్రజలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.