Home » Author »chvmurthy
ఉద్దేశ్యపూర్వకంగానే భారత్-అరబ్ దేశాల మధ్య ఒప్పందాలను రద్ద చేయాలని చూస్తున్నారు. భారత్ లో COVID-19 పేరిట ముస్లింలపై వివక్ష చూపిస్తున్నారని గల్ఫ్ లో ఆరోపణలు గుప్పిస్తూ బంధాలను తెంచాలని చూస్తున్నారు. దీనిపై ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC)�
ఆంధ్రప్రదేశ్ లోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్ధికంగా బలోపేతం కావటానికి ప్రవేశపెట్టిన వైఎస్సార్ జీరో ఇంట్రెస్ట్ పధకానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం శ్రీకారం చుట్టనున్నారు. తన క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్ర�
తెలంగాణ రాష్ట్రంలో గురువారం కొత్తగా 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్లో 13, జోగులాంబ గద్వాల్లో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. దీంతో రాష్ట్ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం కొత్తగా 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి చెప్పారు. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 893 కు చేరింది. పాజిటివ్ కేసుల సంఖ్య విషయంలో వైద్య ఆరోగ్య శాఖ చాలా ప�
లాక్ డౌన్ విధించి దాదాపు నెల రోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎదుర్కోంటున్న ఇబ్బందులు గుర్తించి కేంద్రం మరి కొన్ని రంగాలకు మినహాయింపు ఇచ్చింది. దీంతో ప్రజలకు కొంత ఊరట లభించనుంది. లాక్డౌన్ ఆంక్షల నుంచి దేశంలోని అ�
ఈ లాక్డౌన్ పుణ్యమా అని ఇళ్లకే పరిమితమైపోయిన చాలామంది తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. సామాన్యులు రకరకలా మీమ్స్, వీడియోలతో సందడి చేస్తుంటే.. సెలబ్రిటీలు తమ రోజువారీ పనులతో ప
ఓవైపు ప్రపంచం అంతా కరోనా భయంతో వణికిపోతుంటే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సభ్య సమాజం భయపడే ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్లోని దామోహ్లో తన ఇంటి సమీపంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో బాలిక కళ్ళ నుంచి గుడ్లు కూడా బయటకు వచ్చాయి. చిన్న�
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతూ ప్రజలంతా ఇళ్లకే పరిమితమై ఉంటే అక్కడ మాత్రం వ్యభిచారం జోరుగా సాగుతోంది ముంబైలోని రెడ్ లైట్ ఏరియాలోని వ్యభిఛారగృఙ నిర్వాహాకులే తమ వ్యాపారాలు మూసేసుకుని వెళ్ళిపోవటంతో అక్కడి వేశ్యలు డబ్బులేక,తిండి లేక అల్లా�
ఈ లాక్డౌన్ పుణ్యమా అని ఇళ్లకే పరిమితమైపోయిన చాలామంది తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. సామాన్యులు రకరకలా మీమ్స్, వీడియోలతో సందడి చేస్తుంటే.. సెలబ్రిటీలు తమ రోజువారీ పనులతో ప
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 2.5 మిలియన్ మార్క్కు చేరుకుంది. అందులో లక్షా 80వేలకు పైగా చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ చూడనంతగా కరోనా మహమ్మారి నష్టం చేకూర్చింది. వైరస్ గురించి అందిన కొత్త సమాచారాన్ని బట్టి ప్రతి రోజూ ఏదో ఒక కొత్త వ్యక్త
కరోనా వైరస్ కారణంగా ప్రపంచమే ఆగిపోయింది. శతాబ్ధకాలంగా ఎప్పుడూ ప్రపంచం ఎదుర్కోని పరిస్థితులు ఎదుర్కొంటుంది మానవాళి. ఇదిలా ఉంటే.. చైనాకు చెందిన ప్రముఖ రచయిత్రి, చైనా సాహిత్య అవార్డు గ్రహీత ఫాంగ్ ఫాంగ్ వుహాన్లో లాక్డౌన్ విధించినప్పటి నుం
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య తేడాలను వివాదాస్పదంగా పోల్చి చెప్పారు. పాకిస్తాన్ ప్లేయర్లలో సమైక్యత ఉంటుందని ఇండియన్ ప్లేయర్లు వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడతారని విమర్శించారు. ‘నేను క్రికెట్ ఆడే ర
కరోనా కారణంగా తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలు రోడ్డెక్కకుండా చూస్తున్నారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప..ప్రయాణం చేయవద్దని అటు ప్రభుత్వం..ఇటు పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. అయిన అక్రమమార్గంలో ప్రయాణ
జిల్లాల వ్యాప్తంగా రాష్ట్రంలో కరోనా కేసుల టెస్టింగులపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు టెస్టుల సంఖ్య పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ మీటింగ్ లో సీఎం అడిగిన ప్రశ్నలకు బదులిచ్చిన అధికారులు.. ‘బుధవారం ఒక్కరోజే 6వేల 520 RTPCR టెస్టులు చేశాం. ఇప్�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఇంకా తాండవం చేస్తోంది. ఇప్పటికే లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని..వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని..బతికుంటే బలిసాకు తినొచ్చు..ఎక్కడి వారెక్కడే ఉండాలని..వైరస్ ఎలా వ్యాపిస్తుందో ఎవ�
బాధితులు రావడమేకాని… రికవరయ్యి వెళ్లేవాళ్లు తక్కువే. అందుకే హాస్పటల్ బెడ్స్ నిండిపోతున్నాయి. పేరుకు మెట్రోలేకాని.. మరణాలు రేటు ఎక్కువ. అందుకే ప్రభుత్వాలకు టెన్షన్. పరిస్థితిని కంట్రోల్ చేయడానికి పదిరోజుల్లో containment zones ను రెండింతలు చేశారు. �
ప్రపంచవ్యాప్తంగా దూసుకొస్తున్న మహమ్మారి కరోనావైరస్.. చైనాలోని వూహాన్ లో మొదలైన ఈ వైరస్.. అక్కడి నుంచి అమెరికా, ఇటలీ, ఆఫ్రికా, జపాన్, ఇండియా మొత్తం చుట్టేసింది. ఇటువంటి మహమ్మారి నుంచి మనల్ని కాపాడుకునే క్రమంలో మనం తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తల�
కరోనా రాకాసి కారణంగా భారతదేశంలో విధించిన లాక్ డౌన్ గడువు మే 03తో ముగియనుంది. ఇప్పటికే సెకండ్ టైమ్ దీనిని కొనసాగించింది కేంద్రం. కానీ గడువు ముగిసిన తర్వాత పరిస్థితి ఏంటీ ? మరలా లాక్ డౌన్ విధిస్తారా ? పొడిగిస్తారా ? లేక సడలింపులు ఇస్తారా ? ఇలా అనేక
అంబానీ సంపద ఎంత పెరిగిందో తెలిస్తే షాక్ అవుతారు. అత్యంత సంపన్నుడైన రిలయెన్స్ అధినేత ముకేష్ అంబానీ తన సంపదను భారీగా పెంచుకుంటున్నారు. కరోనా రాకాసి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. వాణిజ్య, వ్యాపార సముదాయాలు, ఇతర సంస్థలన్న
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) మీటింగ్ గురువారం సోనియా గాంధీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన సోనియా.. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో మత విద్వేషాలు రెచ్చగొడుతుందంటూ వ్యాఖ్యలు