Home » Author »chvmurthy
COVID-19 ఇన్ఫెక్షన్తో పోరాడేందుకు.. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశమంతా ఒక్కటిగా నడుస్తోంది. తప్పనిపరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే మాస్కులు తప్పనిసరిగా వాడాల్సిందే. కేంద్ర ప్రభుత్వం సొంతగా మాస్కులు తయారుచేసుకోవాలంటూ పిలుపునివ్వడ�
భారతదేశంలో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎన్న పకడ్బంది చర్యలు తీసుకుంటున్నా చాప కింద నీరులా సోకుతోంది. ఇప్పటికే లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలు ఎవరూ
ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లోడిని కదిలించినా కూడా కరోనా గురించి చెబుతారు ఇప్పుడు. ప్రపంచాన్ని అతలాకుతలం అవుతుంది. అయితే ఒక జంటకు మాత్రం ఇప్పటివరకు అసలు కరోనా గురించే తెలియదట.జనం అంతా కరోనా వైరస్కి భయపడి బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుత
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్, వెస్టిండీస్ బ్యాట్స్మన్ షై హోప్లు నోరెళ్లబెడుతున్నారు. వారందరూ తెగ మెచ్చేసుకుంటున్న విషయం ఏంటో తెలుసా.. ఇండియన్ అయిన ఏడేళ్ల బాలిక బ్యాటింగ్స్ స్కిల్స్ చూసి ఇంప్రెస్ అయ్యారు. మంచి ఈజ్తో బాల్ను కొడుత�
దగ్గు, జలుబు, జ్వరమే కాదు..గొంతునొప్పి కూడా కరోనా లక్షణమేనా ? విరోచనాలు, తలనొప్పి, వికారం వచ్చినా..అదేనేమో...ఇలాంటి..అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
పులికి వైరస్ వచ్చిందని ప్రచారం జరిగిన కొద్ది రోజులకే మరో నాలుగు పులులు, 3 సింహాలకు వైరస్ సోకింది. నాలుగు సంవత్సరాల ఆడ మలయన్ పులికి వైరస్ సోకినప్పుడు ఎలా ప్రవర్తించిందో వీటికి అవే లక్షణాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. వాటి ముక్కు, గొంతు, శ్వ
ప్రపంచాన్ని కరోనా భూతం వీడడం లేదు. ఎన్నో దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. భారతదేశంలో కూడా వైరస్ వ్యాపిస్తుండడంతో కేంద్రం పలు చర్యలు తీసుకొంటోంది.
కరోనా వైరస్ ముక్కు కళ్ల ద్వారా ఎక్కువగా శరీరంలోకి ప్రవేసిస్తుంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇటలీలోని ఒక COVID -19 రోగికి కరోనావైరస్ ఆమె ముక్కులో కంటే ఎక్కువసేపు కంటిలో ఉన్నట్లుగా అధ్యయనంలో వెల్లడైంది. ఇటలీకి చెందిన ఓ 65 ఏళ్ల మహిళ.. C
కరోనా వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు యావత్ దేశమంతా సమష్ఠిగా పనిచేస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్లను సైతం తూ.చా తప్పకుండా పాటిస్తు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ఏప్రిల్ 27న దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమై పరిస్థితులు సమీక్షించనున్నారు. కరోనావైరస్ మహమ్మారి ప్రబలిన సమయంలో వ్యాప్తిని అడ్డుకోవడానికి రెండు సార్ల�
లాక్డౌన్ వేళ Throwback ఫోటోలతో పిచ్చెక్కిస్తున్న రాధికా ఆప్టే..
బావా మరదళ్ల సరదాలు కుటుంబంలో భలే ఉంటాయి. మరదళ్లు బావలను ఆటపట్టించటం, కొంటె మాటలతో బావలు మరదళ్ళకు కౌంటరివ్వడం అదో సరదా..కానీ అటువంటి సరదాలు పోయి మనుషుల్లో వికృత చేష్టలు మొదలైతే తట్టుకోవటం కూడా కష్టమే.
పాపులర్ సింగర్ సునిధి చౌహాన్ తన భర్త నుండి విడిపోయింది అనే వార్త వైరల్ అయింది. దీంతో ఆమె భర్త స్పందించాడు. మీడియాలో, సోషల్ మీడియాలో తాము విడిపోయినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లే
PUBG ప్లేయర్లందరికీ గుడ్ న్యూస్. India Today League Invitational 2020 పేరిట ఏప్రిల్ 23 నుంచి 26వ తేదీ వరకూ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ టోర్నీలో బెస్ట్
ప్రస్తుతం దేశమంతటా లాక్డౌన్ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. అలాగే ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ‘బీ ద రియల్ మేన్’ ఛాలెంజ్ ట్రెండింగ్
:ప్రస్తుతం టాలీవుడ్లో ‘బి ది రియల్ మేన్’ ఛాలెంజ్ ట్రెండింగ్లో ఉంది. లాక్డౌన్ కారణంగా ఇళ్లలోనే ఉంటున్న సినీ ప్రముఖులు తమ భార్యలకు వంట పనిలోనూ, ఇంటి పనిలోనూ సహాయ పడాలన్నదే ఈ ఛాలెం
ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనానే... లాక్డౌన్లే.. ప్రపంచవ్యాప్తంగా మానవాళిని నాశనం చేస్తుంది కరోనా మహమ్మారి. అన్నీ దేశాలు కూడా కరోనాపై యుద్ధం చేస్తున్నాయి. అయితే ప్రపంచంతో యుద్ధం చేస్తున్న కరోనా మహమ్మారి కాస్త రూటు మార్చిందట..
లాక్డౌన్ వేళ తారల ఓల్డ్ పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిన్ననాటి ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. లేడీ అమితాబ్,
ఇంటిపక్కనే ఉన్న పాన్ షాప్ యజమాని అడిగినప్పుడు పాన్ మసాలా ఇవ్వలేదని దాడి చేయడంతో మృతి చెందాడు. ఈ ఘటన ఏప్రిల్ 14నే జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో
టాలీవుడ్ హీరోల్లో గోపీచంద్ మరోసారి తన గొప్ప మనసును, వితరణను చూపించారు. ఇప్పటికే లాక్డౌన్ కారణంగా కష్టాలు పడుతున్న రెండు వేల కుటుంబాలకు నిత్యావర వస్తువులను అందజేసి