Home » Author »chvmurthy
తెలంగాణలో నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారిణి శ్రావణి తెలిపారు.
హిందూ సాంప్రదాయాల్లో ఏ మంచి పని ప్రారంభించాలన్నా దశమి, ఏకాదశుల కోసం ఎదురు చూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు.
దేశంలో రోజు రోజుకూ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,840 కొత్త కేసులు నమోదయ్యాయి.
గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జరుగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో రెండవ రోజు శనివారం నాడు ఐదు తీర్మానాలపై చర్చించనున్నారు.
తెలంగాణలో విస్తరించిన రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని 20కి పైగా జిల్లాల్లో శుక్రవారం విస్తారంగా వర్షాలు కురిశాయి.
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు.
ప్రముఖ తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్కు గుండెపోటు వచ్చింది.
తెలంగాణలో రాగల మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ప్రముఖ తమిళ నటుడు శివాజీ గణేశన్ కుటుంబంలో ఇప్పుడు ఆస్తి తగాదాలు మొదలయ్యాయి.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
మహబూబ్ నగర్ జిల్లాలో ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు వర్షపు నీటిలో చిక్కుకుంది. జిల్లాలో గత 2 రోజుల నుండి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
తిరుమల వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త అందిచింది. తిరుమల శ్రీవారి భక్తుల కోసం నిజామాబాద్ నుంచి తిరుపతికి ఏసీ బస్సులను ప్రారంభిస్తోంది.
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని బూజునూరు గ్రామ పెద్ద చెరువు సమీపంలో నిన్న సాయంత్రం చిరుతపులి సంచరించింది.
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం సెప్టెంబరు నెలకు సంబంధించిన తిరుమలలో వసతి కోటాను ఈరోజు ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది.
తెలంగాణలో పాలిటిక్స్లో ప్రస్తుతం ఆర్టీఐ వార్ నడుస్తోంది. సీఎం కేసీఆర్ను ఇరుకున పెట్టేలా టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆర్టీఐ అస్త్రాలను ప్రయోగిస్తే.. ఇప్పుడు గులాబీ దళం అదే అస్త్రంతో కమలనాథులపై రివర్స్ అటాక్ చేసేందుకు రెడీ అయ్యింది.
ఆంధ్రప్రదేశ్లో రాగల నాలుగు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఇవాళ ,రేపు ( జులై 8,9 తేదీలలో) వైఎస్సార్ సీపీ నిర్వహించనున్న ప్లీనరీకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
వికారాబాద్ జిల్లా దోమ మండలం ఊటుపల్లిలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడి ఇంటి వద్ద అతని ప్రియురాలు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ప్రతి ఏటా హైదరాబాద్లో జరిగే ఆషాడ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
ఏలూరు జిల్లాలో ఒక యువకుడు ప్రాణాలకు తెగించి సాహసం చేశాడు. బోరు బావిలో పడిపోయిన బాలుడిని బయటకు తీసుకు వచ్చి రక్షించాడు.