Home » Author »chvmurthy
టీఆర్ఎస్ పార్టీకి చెందిన బడంగ్పేట మేయర్ పారిజాత మరికొందరు టీఆర్ఎస్ నేతలు ఈరోజు ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
దుబాయ్ నుంచి ఇండియా వచ్చి ముంబై విమనాశ్రయం బయట కిడ్నాప్ కు గురైన తెలంగాణకు చెందిన శంకరయ్య కిడ్నాప్ కేసు సుఖాంతం అయ్యింది.
జులై 8,9 తేదీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్ధాయి ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తామని పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు.
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటించిన ధూమ్ సినిమా ఇన్పిరేషన్తో కొందరు దొంగలు స్కూల్లోని కంప్యూటర్లు, ప్రింటర్, ఎత్తుకుపోయారు.
గతేడాది అక్టోబర్ లో కన్నుమూసిన కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణం తరహాలోనే ఒక వ్యక్తి వ్యాయామం చేస్తూ కన్ను మూసిన ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు లో చోటు చేసుకుంది.
ప్రేమించి పెళ్లి చేసుకుని... గర్భం దాల్చగానే భార్యను వదిలేసి పారిపోయిన భర్త కోసం ఓ ఇల్లాలు నిరసన దీక్ష చేపట్టింది. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన మెట్టుపల్లి స్వప్న అనే యువతి.. మోదెల గ్రామానికి చెందిన మెట్టుపల్లి శ్రీధర్ అనే వ్యక్తి
ఇటీవల ముంబైలో ఒక స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్ వార్తల్లో కెక్కాడు. భారీ వర్షం పడుతున్నా లెక్క చేయకుండా ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లాడు. బైక్ మీద అనుకుంటున్నారా.... కాదు.. గుర్రం మీద.
రాగల 24 గంటల్లో జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో జరిగిన కేజీన్నర బంగారం చోరీ కేసును పోలీసులు చేధించి దొంగలను పట్టుకున్నారు.
తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
దొంగతనానికి వచ్చిన దొంగ... చోరీ చేయకుండా మంచం కింద పడుకుని నిద్రపోయిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి విస్తరించేందుకు ఆపరేషన్ దక్షిణ్ చేపట్టాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పిలుపునిచ్చారు. హైదారాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన ఈ తీర్మానం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం అవినీతి చేసిందో లేదో విచారణ జరిపితే తేలుతుందని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ హెచ్ఐసీసీ లో రెండు రోజులపాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈరోజు సాయంత్రం ముగిశాయి. ప్రధాన మంత్ర నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది.
హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న సాప్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యాడు. అతడ్ని చంపిన నిందితులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. సగం కాలిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యా�
హైదరాబాద్ హెచ్ఐసీసీ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఈసమావేశాల్లో భాగంగా ఆదివారం రెండో రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజకీయ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ రోజు మూడు తీర్మానాలు చేశారు.
మహారాష్ట్రలోని అమరావతిలో 54ఏళ్ల కెమిస్ట్ ను కత్తితో పొడిచి చంపారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో నుపుర్ శర్మకు సపోర్ట్ గా పోస్ట్ చేసినందుకే ఇలా జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళకు చెందిను సుమారు రూ. 15 కోట్లు విలువైన భవనాన్ని ఆదాయపన్ను శాఖ అధికారులు తాజాగా జప్తు చేశారు.
ఒడిస్సా నుంచి మహారాష్ట్రకు వెల్లుల్లి రవాణా మాటన గంజాయి రవాణా చేస్తున్న ఘరానా ముఠాను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పక్క సమాచారంతో వల పన్ని పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఈరోజు తెల్లవారు ఝా
అర్ధరాత్రి సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో తల్లీ కూతుళ్లు సజీవ దహనం కావటం కోనసీమ జిల్లాలో కలకలం రేపుతోంది. జిల్లాలోని అల్లవరం మండలం కొమరగిరి పట్నం గ్రామంలో నిన్న అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో పూరిల్లు పూర్తిగా దగ్గమయ్యింది.