Home » Author »chvmurthy
ఏలూరు జిల్లా గణపవరంలో వింత ఘటన జరిగింది. సాయి రామకృష్ణ అనే వ్యక్తి చెరువులో రొయ్యలు పడుతుండగా... ఓ రొయ్య అతని ముక్కులో దూరింది.
హైదరాబాద్ శివారులో దెందులూరు వారి పుంజులు కాలికి కత్తి కట్టి చింతమనేని వారికి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. దెందులూరు పుంజులేంటి? చింతమనేనికి కాసుల వర్షం కురిపించడమేంటి? అనుకుంటున్నారా?
తిరుపతి సమీపంలోని శ్రీనివాసమంగాపురంలో వేంచేసి యున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం బుధవారం శ్రీవారి మెట్టు సమీపంలో వైభవంగా జరిగింది.
ఈరోజు కడప జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ శివారు పెద్దఅంబర్ పెట్, కుంట్లూరులోని ఒక గేటెడ్ కమ్యూనిటిలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్పెట్ కుంట్లూరు రోడ్లో ఉన్న ప్రజయ్ గుల్మొహర్ గేటెడ్ కమ్యూనిటీలో దోపిడీ దొంగలు వర�
గత కొద్ది కాలంగా పెరుగుతూ పోతున్న వంట నూనెల ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు రేపు, ఎల్లుండి (జులై 8,9) గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదకాకానిలో జాతీయ రహదారి-16 వద్ద జరుగుతాయి.
పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నాయకుడు భగవంత్ మాన్ ఈరోజు వివాహం చేసుకోనున్నారు.
ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారం చేయబోతున్న యువకుడిని అడ్డగించి, ఆ యువతిని కాపాడారు ఇద్దరు హిజ్రాలు.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటివద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న బాషా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని గచ్చిబౌలీ పోలీసు స్టేషన్ సీఐ సురేష్ చెప్పారు.
విడాకులు తీసుకున్న వారు, లేటు వయస్సు పెళ్లి కొడుకులే ఆమె టార్గెట్. మ్యారేజి బ్రోకర్లను సంప్రదించి వారి ద్వారా అలాంటి వారిని సంప్రదించి వారిని పెళ్లి చేసుకుంటుంది. ఆతర్వాత వారి ఆస్తులను కాజేయటం ఆమె పనిగా పెట్టుకుందని మూడో భర్త ఆరోపించాడు.
ఒకే కులం ఒకే మతం అయినా కానీ కూతురు తనను కాదని ఆమెకు నచ్చిన వాడ్ని పెళ్లి చేసుకోవటం ఇష్టంలేని పిల్ల తండ్రి అల్లుడి హత్యకు సుపారీ ఇచ్చి చంపించాడు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనలో నిరసన తెలుపుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు నల్లబెలూన్లు గాలిలోకి ఎగరేశారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.
తెలంగాణలో అసలు పొలిటికల్ గేమ్ మొదలైంది. బీజేపీ, టీఆర్ఎస్ టగ్ ఆఫ్ వార్ మరింత హీటెక్కింది.
శ్రీకాకుళం జిల్లాలో పుట్టగొడుగులు తిని 18 మంది అస్వస్థతకు గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజులపాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు.
తిరుపతి సమీపంలోని శ్రీనివాసమంగాపురం లో వేంచేసియున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాల్లో రెండో రోజైన సోమవారం రాత్రి స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.
ఎయిర్ పోర్టులోంచి టేకాఫ్ తీసుకున్న విమానం గాల్లో ఎగురుతుండగా రంధ్రం పడితే ఎలాగ ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి.... భయం వేసిందా.... కానీ రంధ్రం పడింది.
తిరుమల తిరుపతి దేవస్ధానానికి చెందిన సికింద్రాబాద్ లోని ఎస్వీ వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించడమైనది.
హైదరాబాద్ ఎస్సార్ నగర్లో నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసారు.