Home » Author »chvmurthy
విశాఖపట్నంలో శనివారం రాత్రి బైక్ రేస్లు నిర్వహించిన ఘటనలో 44 మందిని అదుపులోకి తీసుకున్నామని విశాఖ ఏపీసీ హర్షిత చంద్ర చెప్పారు.
యూపీలోని ఒక ఆటో డ్రైవర్ ఏకంగా తన సెవెన్ సీటర్ ఆటోలో చిన్నాపెద్దా అందరినీ కలిపి 27 మందిని ఎక్కించుకుని వెళుతుండగా పోలీసులు ఆపి షాకయ్యారు.
వీకెండ్....సెలవు పూట సరదాగా బీచ్ లో ఎంజాయ్ చేద్దామని వచ్చిన పర్యాటకులకు నిరాశ ఎదురయ్యింది.
రాంగ్ రూట్ లో వస్తున్న కారును ఆపేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ను ఒక వ్యక్తి అరకిలోమీటర్ దూరం కారు బానెట్ పై లాక్కెళ్ళిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది.
మద్యం మత్తులో ఒక్కో సారి ప్రజలు ఏమి చేస్తారో ఎవరికీ అంతుపట్టదు. వారిని నివారించటం చాలా కష్టం. అమెరికాలో ఒక వ్యక్తి ఫుల్ గా మద్యం సేవించి తలపై టపాసులు పెట్టుకుని పేల్చుకుని దుర్మరణం పాలైన ఘటన వెలుగు చూసింది.
Telangana Rains : గత నాలుగు రోజులుగా తెలంగాణలో కురుస్తున్న వానలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈరోజు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. మంత్రులు,ప్రజా ప్రతి నిధులతో ఫోన్లో మాట్లాడుతూ రక్షణ చర్యల పై సీఎం
నైరుతి రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణివల్ల ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న నవరత్నాల గురించి వ్యాఖ్యానించిన వారు రెండు రోజుల ప్లీనరీ చూసిన తర్వాత నవ రంధ్రాలు మూసుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ�
సికింద్రాబాద్ మారేడ్పల్లి పోలీసుస్టేషన్ సీఐ నాగేశ్వరరావు మహిళపై అత్యాచారం చేసిన కేసు మరువక ముందే, మరో ఎస్సై తనని రేప్ చేశాడని తెలంగాణలో మరో మహిళ ఒక ఎస్సైపై ఫిర్యాదు చేసింది.
మహిళపై అత్యాచారం చేసి ఆమెను,ఆమె భర్తను కిడ్నాప్ చేసిన ఘటనలో కేసు నమోదైన మారేడ్ పల్లి సీఐ నాగేశ్వర రావు తప్పించుకు తిరుగుతున్నారు. వ
అక్రమ సంబంధం విషయం దాచి పెట్టబోయి జైలు పాలైన వ్యక్తి ఉదంతం పూణేలో చోటు చేసుకుంది.
ఆంద్రప్రదేశ్ లోని పలు జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విందు రాజకీయాలు మొదలయ్యాయి. పార్టీ నేతలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు మాణిక్యం ఠాగూర్ పార్టీ నేతలతో వ్యక్తిగతంగా భేటీ అవుతున్నారు.
చత్తీస్గఢ్ కేడరుకు చెందిన 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఒకరు తన 10వ తపరగతి మార్కుల లిస్టును ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది ఇప్పుడ చాలా మందికి ఇన్స్పిరేషన్ కలిగిస్తోంది.
ప్రయాణికుల డిమాండ్ మేరకు మల్కాజిగిరి-జాల్నా మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య 3.1 కిలో మీటర్లు ఎత్తున గాలుల్లో అస్థిరత కారణంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదారాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు తల్లి సావిత్రి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఈరోజు లేఖ రాశారు.
చట్టాన్ని రక్షించాల్సిన పోలీసు అధికారే మహిళపై అత్యాచారం చేసి కిడ్నాప్ చేసిన ఘటన వెలుగు చూసింది.
ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలల్లో గడిచిన రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.