Home » Author »chvmurthy
రాజస్ధాన్లోని ఉదయ్పూర్లో టైలర్ కన్నయ్యను కిరాతకంగా హత్య చేసిన ఇద్దరు నిందితులను ఈరోజు ఉదయం నేషనల్ ఇన్వెస్టిగేషన్- NIA- అధికారులు కట్టుదిట్టమైన భద్రత నడుమ అజ్మీర్లోని జైలు నుంచి అదుపులో తీసుకుని జైపూర్ తరలిస్తున్నారు.
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా ఈరోజు హైదరాబాద్ వస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన బేగం పేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా పలువురు టీఆర్ఎస్ నేతలు స్వాగచతం చెపుతారు.
ప్రముఖ తమిళ హీరో విశాల్... తాను కుప్పం నియోజక వర్గం నుంచి చంద్రబాబుపై పోటీ చేస్తానంటూ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.
అక్టోబర్ 1 నుంచి దేశంలో ప్రయాణించే కార్లు, ట్రక్కులు, బస్సులకు కేంద్రం కొత్తగా విడుదల చేసిన ప్రమాణాలతో తయారు చేసిన టైర్లనే వాడాలాని కేంద్ర రహదారి, రవాణా శాఖ నిర్దేశించింది. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు మహిళలు గోరింటాకు పెట్టుకోవటానికి ఆసక్తి చూపిస్తారు. ఆషాఢం నెల గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరమంటూ పెద్దలు చెబుతూ ఉంటారు.
ప్రాణాలు కాపాడాల్సిన 108 అంబులెన్స్ కారణంగా ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వేరే ప్రియుడితో పారిపోయిందని మనస్తాపం చెందిన వ్యక్తి తన ఇద్దరు పిల్లల్ని హత్య చేసి పోలీసులకు లొంగిపోయిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
ముంబై ఎయిర్ పోర్టు వద్ద కిడ్నాపైన నందగిరి వాసి మత్తమల్ల శంకరయ్య ఆచూకి ఇంతవరకు దొరకలేదు. వారం రోజులుగా అతను కిడ్నాపర్ల చెరలోనే ఉన్నాడు.
APSRTC : ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచారు. ఇది శ్రీవారి భక్తులపై పెనుభారాన్ని మోపుతోంది. ఇంతకు ముందు వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ చార్జీలకు అదనంగా డీజిల్ సెస్ పేరిట కొంత మొత్తాన్ని వసూలు చేస్తోంది. ఈరోజు నుంచి డీ�
తెలంగాణాలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది. అన్ని ఆస్పత్రుల్లో పనిచేసే సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ బ్లాక్ వద్ద ఈరోజు ఆందోళనకు దిగారు.
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈరోజు మధ్యాహ్నం ముంబైలోని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ముందు హాజరవుతారు.
రాష్ట్రంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని..గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారికి.. శాస్త్రోక్తంగా తొలి బోనం నిన్న సమర్పించారు.
ఒడిషాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి లోని జగన్నాథుడి రథయాత్ర శుక్రవారం ప్రారంభం కానుంది. హిందూ క్యాలండర్ ప్రకారం ప్రతిఏటా ఆషాఢ శుక్ల విదియ నాడు రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇది ఏకాదశి వరకు కొనసాగుతుంది.
హెచ్ఐసీసీ నుంచి పరేడ్ గ్రౌండ్ దాకా.. చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి.. రాష్ట్రంలోని చివరి జిల్లా దాకా.. తెలంగాణ మొత్తం మోదీ ఫీవర్తో ఊగిపోతోంది.
హైదరాబాదులో జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసుకుని టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమని చెప్పుకునే యత్నం చేస్తున్న బిజెపికి గులాబీ పార్టీ వరుసగా షాక్లు ఇస్తోంది.
తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను ఇంటర్ బోర్డు బుధవారం విడుదల చేసింది.
తిరుపతి జిల్లాలో నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఢిల్లీ కేంద్రంగా హైదరాబాద్ కు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముఠాను హైదరాబాద్ నార్కొటిక్ వింగ్ పోలీసులు పట్టుకున్నారు.
జూలై1వ తేదీ నుంచి భారత దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఢిల్లీలోని ఒక రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్ లోకి వచ్చిన దొంగకు పుట్టినరోజు వేడుక జరిపి కేక్ కట్ చేయించి.... అప్పడు పోలీసులకు అప్పచెప్పారు ఆ అపార్ట్ మెంట్ వాసులు.