Home » Author »chvmurthy
అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీనివాస కళ్యాణాల్లో భాగంగా భారతీయ కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారు జామున డల్లాస్ నగరంలో కన్నుల పండువగా స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట-బల్లార్ష సెక్షన్లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా కొన్ని రైళ్లను పూర్తిగా, కొన్నిటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది. పన్నెండు రైళ్లను దారి మళ్లించి నడిపి�
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైెస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి 82,742 ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లలోనూ వైసీపీ అభ్యర్ధి ఆధిక్యం కొనసాగింది.
12వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి విక్రమ్ రెడ్డి 50654 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజక వర్గ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యింది. తొలి రౌండ్ నుంచి వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి విక్రమ్ రెడ్డి 21243 ఓట్ల
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. పశ్చిమ, నైరుతి దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని వారు పేర్కోన్నారు.
మొదటి రౌండ్ లో 7332 ఓట్లు లెక్కించగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి 5,337 ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు.
రాబోయే రోజుల్లో రోడ్లమీద అంతా ఎలక్ట్రిక్ వాహనాలే దర్శనమిస్తాయి. ఇప్పుడున్న పెట్రోల్ బంకుల మాదిరిగానే బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్లు వెలుస్తాయి.
మేడ్చల్ జిల్లాలో నిన్న పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఒక మహిళ మృతి చెందింది.
తిరుమల వసంత మండపంలో అరణ్యకాండ పారాయణ దీక్ష శనివారం ప్రారంభమైంది. జూలై 10వ తేదీ వరకు ఈ పారాయణం జరుగుతుంది.
ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముపై సంచలన దర్శకుడు రామ్గోపాల్వర్మ చేసిన వ్యాఖ్యలను ఏపీ మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఖండించారు.
తిరుమలలో మాదిరిగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి పొగాకు, వాటి ఉత్పత్తులను నిషేధిస్తున్నట్లు కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు.
చెన్నైలో రెండు వేర్వేరు సంఘటనల్లో పోలీసులు ఆంధ్రాకు చెందిన రూ.2 కోట్ల 60 లక్షల హవాలా సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో గంజాయి, మాదక ద్రవ్యాలు, హవాలా ముఠాలను పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున�
వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు దొరిశెట్టి సత్యమూర్తి భార్య మూడు నెలల క్రితం నుంచి కనిపించకుండా పోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఆమె ఆచూకీ కనిపెట్టలేకపోయారు. దీంతో తీవ్రమనస్తాపానికి గురైన సత్యమూ�
సికింద్రాబాద్ అల్లర్ల కేసులో ప్రధాన ముద్దాయి సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావే అని తేలింది. 2014 లో సుబ్బారావు సాయి డిపెన్స్ అకాడమీని ఏర్పాటు చేశాడు.
నంద్యాల జిల్లాలో పెళ్లైన 24 గంటల్లో వరుడు అనుమానాస్పదంగా మరణించటం సంచలనం రేపింది.
దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ పనులను శుక్రవారం నాడు మంత్రి వేముల పరిశీలించారు. వసంత్ విహార్ లోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఇవాళ మరో ముందడుగు పడింది.
కేరళలోని వాయనాడ్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ కార్యాలయంపై శుక్రవారం మధ్యహ్నం సీపీఐ(ఎం) విద్యార్ధి విభాగం స్టూడెంట్స్ ఫెడరేషన్ఆప్ ఇండియా SFI కు చెందిన సభ్యులు దాడి చేశారు.
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలలో 2022 - 23 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థులు జూన్ 25 నుండి జూలై 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అని టీటీడీ అధికారులు తెలిపారు.