Home » Author »chvmurthy
ప్రముఖ టాలీవుడ్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
తిరుపతి శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఒక సంవత్సరం పాటు బోధించేందుకు ఉన్నత శ్రేణి బోధనా సిబ్బంది పోస్టులకు జూలై 6వ తేదీన వాక్-ఇన్-ఇంటర్వ్యూ జరుగుతుంది.
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మపై గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు.
సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముపై ఆయన తన ట్విట్టర్ లో స్పందించారు.
కోనసీమ జిల్లాకు డాక్టర్. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టాలని ఏపీ కేబినెట్ తీర్మానించింది.
జమ్మూ కశ్మీర్ లో ఈ రోజు జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు మరణించారు.
ఉత్తర దేశ యాత్రలకు వెళ్లి అక్కడ వర్షాల వల్ల, ఇతర కారణాల వల్ల చిక్కుకు పోయిన వారిని స్వస్ధలాలకు చేర్చేందుకు ఇండియన్ రైల్వే రేపు ప్రత్యేక రైలు నడుపుతోంది
ఇటీవలి కాలంలో కిరాణా షాపుల్లోనూ, బస్సుల్లోనూ 10 రూపాయలు నాణేలు తీసుకోక పోవటంతో గొడవలు జరుగుతున్నాయి. దాంతో ప్రజలు కూడా వారి వద్ద నుంచి 10 రూపాయల నాణేలు తీసుకోవటం మానేశారు.
అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలో టీటీడీ ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీతో కలిసి ఆదివారం తెల్లవారుజామున ( భారత కాలమానం ప్రకారం) శ్రీనివాస కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించారు.
తిరుపతి సమీపంలోని పేరూరులో(పాతకాలవ) టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీవకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో ఆదివారం శాస్త్రోక్తంగా పంచగవ్యాధివాసం నిర్వహించారు.
అకాలవర్షాలు... ప్రతికూల వాతావరణ పరిస్ధితుల్లో వ్యవసాయం చేయలేక పోతున్నానని... తన భూమి తనఖా పెట్టుకుని హెలికాప్టర్ కొనక్కునేందుకు రుణం ఇవ్వాలని మహారాష్ట్రలోని ఒక రైతు బ్యాంకు అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు.
అగ్నిపథ్ ద్వారా దేశాన్ని ఫాసిస్టీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారని మమావోయిస్టు పార్టీ ఆరోపించింది. అగ్నిపథ్ ను అమలు చేయడం వెనక బీజేపీ ప్రభుత్వం కుట్ర దాగుందని పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఈరోజు విడుదల చేసిన లేఖలో పేర్కోన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను అపహాస్యం చేసేలా ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు ఆరోపించారు. దేశ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించకుండా అధికారంలోకి వచ్చ�
ఆర్మీ రిక్రూట్మెంట్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొన్నిరాష్ట్రాల్లో ఆందోళనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.
తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద పేరూరు బండపై నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జూన్ 23వ తేదీ వరకు జరుగనున్నాయి.
పల్నాడు జిల్లా నరసరావుపేట సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావును విచారిస్తున్నామని నరసరావుపేట రూరల్ సీఐ భక్తవత్సల రెడ్డి చెప్పారు.
అన్న దమ్ముల ఆస్తి తగాదాలో ఒక సబ్ ఇనస్పెక్టర్ తనకు అనుకూలంగా వ్యవహరించ లేదనే కోపంతో ఒక వ్యక్తి ఎస్సైను హత్య చేయటానికి ప్రయత్నించిన ఘటన కేరళలో చోటు చేసుకుంది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటివరకు 200 మంది అభ్యర్ధులను పోలీసులు గుర్తించారు. వాట్సప్ గ్రూపుల్లో ఉన్న సభ్యుల వివరాలు సేకరించారు. అందులో పలువురిని అరెస్ట్ చేశారు.
పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక యువతితో చాలాకాలంగా సంబంధం పెట్టుకున్న ఎమ్మెల్యే శుక్రవారం రిజిష్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకోవటానికి రావాలి. కానీ ఆయన గైర్హాజరు అవటంతో ఆయన ప్రియురాలు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
అగ్నిపథ్ ఆందోళనల ప్రభావం రైల్వేశాఖపై పడింది. వివిధ రాష్ట్రాలలో రైల్వే స్టేషన్లే లక్ష్యంగా నిరసనకారులు ఆందోళన చేస్తున్నారు.