Home » Author »chvmurthy
తండ్రి తనకు పెళ్లి చేయట్లేదని ఆగ్రహించిన కొడుకు ఆవేశంలో తండ్రి తల నరికి హత్య చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ పింజరిగుట్ట కాలనీకి చెందిన అప్పాల గణపతి... ప్రభుత్వ మార్కెట్ కమిటీ ఆఫీసులో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు.
తిరుపతి జిల్లా అప్పలాయగుంటలో వేంచేసియున్న ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన మంగళవారం ఉదయం స్వామివారు మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
కర్ణాటకలో విషాద సంఘటన చోటు చేసుకుంది. హాస్టల్ లో ఉండి చదువుకుంటున్న ఓ బాలుడు అమ్మ పుట్టినరోజునాడు గ్రీటింగ్స్ చెపుదామనుకున్నాడు. హాస్టల్ వార్డెన్ అందుకు అంగీకరించక ఫోన్ ఇవ్వలేదు. దీంతో మనస్తాపం చెందిన బాలుడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చ�
కృష్ణాజిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్ధలం సరిహద్దు వివాదంలో ప్రత్యర్ధులు తల్లీ, కూతుళ్లను దారుణంగా హత్య చేశారు.
హైదరాబాద్ లో నిన్న అర్థరాత్రి కొందరు యువకులు వీరంగం సృష్టించారు. మెహిదీపట్నంలోని అసిఫ్నగర్, జిర్రా ప్రాంతంలోని రాయల్సీ హోటల్ దగ్గర గంజాయి మత్తులో యువకులు హల్చల్ చేశారు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసులో నిందితులు ఐదుగురిని ఈరోజు పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే ఏ1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్ (18) నుంచి కీలక సమాచారం రాబట్టిన పోలీసులు ఈ రోజు మిగిలిన నిందితులను విచారించనున్నారు.
ఏరువాకతో సాగుకు సిధ్దమవుతున్న రైతన్నలకు అండగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇవాళ మరోసారి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారాన్ని అందించనున్నారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన నైరుతి రుతుపవనాలు నిన్న ఉభయ తెలుగు రాష్ట్రాలలోకి ప్రవేశించాయు.
తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు రవాణా,వినియోగం పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా పహడీ షరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్దనుంచి 1.7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశా రాష్ట్రంలో జనావాసాల్లోకి వచ్చిన ఏనుగు వింతగా ప్రవర్తించింది. ఒక వృధ్దురాలిపై దాడి చేసి చంపింది. ఆమె కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహిస్తుండగా అక్కడకూ వచ్చి చితిపై ఉన్న మృతదేహాన్ని లాగి కింద పడేసి మరోసారి తొక్కి అక్కడి నుంచి వెళ్�
తిరుపతి జిల్లాలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన ఆదివారం ఉదయం యోగనరసింహుని అలంకారంలో స్వామివారు సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.
తిరుపతి రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైలు పెట్టెలో మృతదేహం లభ్యమయ్యింది. ఈరోజు ఉదయం శ్రీకాకుళం నుండి తిరుపతికి చేరిన రైలులోని జనరల్ బోగీలో ఈ మృతదేహాన్ని గుర్తించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగే జ్యేష్టాభిషేకం ఈరోజు ఉదయం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణ మండపంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మల్కన్ గిరి జిల్లాలోని నాలుగు గ్రామాలకు చెందిన మావోయిస్టు మిలీషియా సభ్యులు 180 మంది పోలీసులు ముందు లొంగిపోయారు.
హైదారాబాద్ మియాపూర్లో తుపాకులు దొరకటంతో కలకలం రేగింది. మియాపూర్కు చెందిన ఓ రౌడీ షీటర్ వద్ద రెండు తుపాకులను మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. ఈకేసులో బాధితురాలి మెడికల్ రిపోర్ట్ కీలకంగా మారింది. బాలిక శరీరంపై 12 గాయాలు ఉన్నట్లు వైద్యులు ఇచ్చిన రిపోర్టులో ఉంది.
విశాఖపట్నం గాజువాక లో ఒకయువకుడి నుంచి పోలీసులు నిషేధిత మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. గిరీష్ తేజ నాయుడు(25) అనే యువకుడు ఇన్స్టాగ్రాం ద్వారా డ్రగ్స్ తెప్పిస్తున్నట్లు గుర్తించామని నగర పోలీసు కమీషనర్ శ్రీకాంత్ చెప్పారు.
తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు.
ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి నలుగురు విద్యార్ధులు దుర్మరణం పాలయ్యారు.