Home » Author »chvmurthy
జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Amaravati : గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాళెం గ్రామంలో టిటిడి నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రేపు మహాసంప్రోణ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. జూన్ 4న ప్రారంభమైన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్విఘ్నంగా �
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని బైక్ ఆపినందుకు.... ఎస్సైని చితకబాదిన సంఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.
ఇతర కులస్తుడిని,మతస్తుడిని ప్రేమించిన పాపానికి చిన్నారుల జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోతున్నాయి. ఏభాష అయినా, రాష్ట్రమైనా పరువు హత్యలు ఆగటం లేదు.
తెలంగాణాలో ఈ రోజు, రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షములు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 198 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని లక్ష్మీదేవి పల్లి మండలం రేగళ్ల క్రాస్ రోడ్ హమాలీ కాలనీ వద్ద మంగళవారం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు.
తిరుపతి జిల్లా అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 10 నుండి 18వ తేదీ వరకు జరుగనున్నాయి. జూన్ 9వ తేదీ సాయంత్రం అంకుర�
యువతులు, మహిళలపై అత్యాచారాలు రోజుకొకటి వెలుగు చూస్తుంటే మహిళలకు రక్షణ ఎక్కడ అనే సందేహం కలుగుతుంది. కామాంధులు చిన్నారులను సైతం వదలటంలేదు. చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం చోటు చేసుకుంది.
Vijayawada : ప్రేమ వ్యవహారం ఇద్దరు మిత్రుల మధ్య వైరానికి దారి తీసింది. ఈ ఘటనలో ఫుట్ బాల్ క్రీడాకారుడు గిలకా దీపక్ ఆకాష్ (24) హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు బాధ్యులైన ప్రభా @ శ్రీరామ గోపీకృష్ణ, అతనికి సహకరించిన మొత్తం 11 మందిని పోలీసులు వారం రోజుల్లో అరెస్ట్ �
ఖమ్మంలో విషాదం చోటుచేసుకుంది. వాటర్ ట్యాంక్ శుభ్రం చేసే సమయంలో అందులోని పైపులైన్ లోకి జారిపడి మున్సిపల్ కార్మికుడు మృతి చెందాడు. నయా బజార్ కాలేజీ దగ్గర వాటర్ ట్యాంక్ ను ఈరోజు కొందరు కార్పోరేషన్ సిబ్బంది శుభ్రపరిచే పని చేపట్టారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ అధికారులు వేగవంతం చేశారు.
ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చెప్పారు. జూబ్లీ హిల్స్ లో మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో దోషులను శిక్షించే వరకు బిజెపి ఉద్యమిస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
విశాఖపట్నంలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రేమ పెళ్ళికి పెద్దరు అంగీకరించకపోవటంతో ఇద్దరూ కలిసి విషం తీసుకున్నారు.
క్రాప్ హాలిడే పేరుతో తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వంపై బురద చల్లడానికి ప్రయత్నం చేస్తోందని మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు.
తిరుమల తిరుపతి దేవస్ధానం నిర్వహణలో నడిచే శ్రీవాణి ట్రస్ట్ గురించి అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీటీడీ యోచిస్తోంది.
ఒక హెలికాప్టర్కు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
తరుచుగా రైలు ప్రయాణాలు చేసేవారికి.... కుటుంబ సభ్యులతో...బంధుమిత్రులతో కలిసి పుణ్యక్షేత్రాలకు, పర్యాటక ప్రదేశాలకు గ్రూప్గా వెళ్లే వారికి భారతీయ రైల్వే శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో రాజ్ భవన్ లో సమావేశం అయ్యారు.
తిరుమల తిరుపతి దేవస్దానం అమరావతిలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జూన్ 9న ప్రాణ ప్రతిష్ట, మహా సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుందని టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
కన్న తల్లి తండ్రుల నుంచి ప్రాణహాని ఉందని... వారి వేధింపుల నుండి రక్షణ కల్పించాలని కోరుతూ ఓ యువకుడు మానవ హక్కుల కమీషన్ను ఆశ్రయించాడు.