Home » Author »chvmurthy
తిరుపతి జిల్లా అప్పలాయ గుంటలో వేంచేసియున్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శనివారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ వేణుగోపాల స్వామివారి అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు.
కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒక ఎంపీ గారికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. నియోజక వర్గంలో అభివృధ్దికి నిధులు కావాలంటే ముందు మీరున్న బరువు తగ్గండి. మీరు తగ్గిన కిలోకి వెయ్యికోట్లు చొప్పున ఇస్తా అని చెప్పారు. దీంతో ఆ ఎంపీగారు ఇప్పు�
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను టీటీడీ ఈ-వేలం వేయనుంది.
ఆఫీసుకు సంబంధించిన సమాచారం షేర్ చేసుకోవటానికి క్రియేట్ చేసిన వాట్సప్ గ్రూప్లో అశ్లీల వీడియో షేర్ చేసిన ఎక్సైజ్ అధికారిపై ఉన్నతాధికారులు వేటు వేశారు
ఇండోనేషియాకు చెందిన యూ ట్యూబర్ కూడా ఇలానే రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని ఒక ఆడమేకను పెళ్ళి చేసుకుని ఆ వీడియో యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు.
ఏపీలో బీజేపీ జనసేనల పొత్తుపై ఆసక్తికర చర్చలు జరుగుతన్నాయి. జనసేన పార్టీ నేతలు ఒకరకంగా వ్యాఖ్యానిస్తుంటే బీజేపీ నాయకుల వ్యాఖ్యలు మరోరకంగా ఉంటున్నాయి.
దేశంలో కోవిడ్ ఫోర్త్ వేవ్ వస్తోందనే వార్తలు అవాస్తవమని ఐసీఎంఆర్ ఏడీజీ (అడ్మినిస్ట్రేటివ్ సెటప్ డైరెక్టర్) సమీరన్ పాండా అన్నారు.
నైరుతి రుతుపవనాలు ఈరోజు మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, ముంబైతో సహా, కొంకణ్ లోని చాలా ప్రాంతాలలో.. మధ్య మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, కర్నాటకలోని మరికొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ ఇంచార్జి గౌతు శిరీషకు ఏపీ సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈనెల 20వ తేదీన మంగళగిరి సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
తిరుమలలో జూన్ 12 నుంచి 14వతేదీ వరకు మూడు రోజులపాటు జరిగే జ్యేష్టాభిషేకం సేవా టికెట్లు జూన్ 11 నుంచి 13వ తేదీ వరకు తిరుమలలో కరం0ట్ బుకింగ్లో భక్తులకు అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది.
గత 20 రోజులుగా కాకినాడ జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పులి తన స్ధావరాన్ని తరుచూగా మారుస్తోంది.
డీజిల్ సెస్ పేరుతో బస్సు ఛార్జీలను భారీగా పెంచిన తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడు రూట్ బస్ పాస్ ఛార్జీలను కుడా పెంచింది.
విదేశాల్లో ఉంటానని.. పెళ్లి చేసుకుంటానని హైదరాబాద్ కు చెందిన మహిళను నమ్మించి ఆమె వద్ద నుంచి రూ.10 లక్షలు కాజేసిన సైబర్ చీటర్ ఉదంతం వెలుగు చూసింది.
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ ఆరోగ్య పరిస్ధితి మరింత క్షీణించింది. ఆయన్నువెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు కొన్ని వార్తా సంస్ధల కధనాలు వెలువరించాయి.
మన తెలుగు రాష్ట్రాల్లో ఈసారి ఎండలు దంచి కొడుతున్నాయి. మరోవైపు మహారాష్ట్రలోనూ ఎండలు మండిపోతున్నాయి. అమరావతి జిల్లాలో అయితే దాహం తీర్చుకోటానికి బకెట్ నీళ్లకోసం మహిళలు మైళ్ల దూరం ప్రయాణిస్తున్నారు.
కరోనా వైరస్ ఇంకా పోలేదని... ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు చెప్పారు.
పర్యాటక ప్రాంతాల అభివృధ్దిలో భాగంగా నిర్మించిన చెక్క వంతెన ప్రారంభించిన కొద్దినిమిషాల్లోనే కూలిపోయిన ఘటన మెక్సికోలో చోటు చేసుకుంది.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై పోలీసు కేసు నమోదయ్యింది. బుధవారం ఉదయం పోలీసుల విధులకు ఆటంకం కలిగించటమే కాక ఎస్సైపై దురుసుగా ప్రవర్తింతచినందుకు ఆలమూరు పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.
కేంద్రంలోని మోదీ సర్కారు రైతులకు శుభవార్త చెప్పింది. 17 పంటలకు కనీస మద్దుతు ధర పెంచుతున్నట్లు ప్రకటించింది.
తెలంగాణ గవర్నర్ తమిళ్సై సౌందర్ రాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.