Home » Author »chvmurthy
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఆమ్నీషియా పబ్ రేప్ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలనవిషయాలు వెలుగు చూసాయి. బాధిత బాలికతోపాటు మరో బాలికను యువకులు వేధించినట్లు తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్లో పోలీసులు అరాచకం పెచ్చుమీరిపోయింది. గ్యాంగ్స్టర్తో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో అదుపులోకి తీసుకున్న యువకుడి మలద్వారంలో లాఠీ దూర్చి, కరెంట్ షాకిచ్చారు.
ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన రెండు రోజులకే వరుడు అనుమానాస్పద స్ధితిలో మృతి చెందాడు.
తిరుమల తిరుపతి దేవస్ధానం కార్యనిర్వహణాధికారి నిర్వహించే డయల్ యువర్ ఈవో కార్యక్రమం జూన్ 12వ తేదీ ఆదివారం తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది.
కేరళలోని ఇడుక్కి జిల్లా కట్టప్పన్న వద్ద శుక్రవారం జరిగిన ఒక బైక్ యాక్సిడెంట్ను చూసి స్ధానికులు అవాక్కయ్యారు. సినిమాల్లో చూపించినట్లుగా బైక్ గాల్లోకి లేచి పక్కనే ఉన్న కరెంట్ ట్రాన్సఫార్మర్ చుట్టూ ఉన్న కంచెలో పడిపోయింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్ధి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యపై రవీందర్ రెడ్డి మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశారు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని బ్రాండిక్స్ సీడ్స్ లో మరోసారి విషవాయువు లీక్ అయ్యింది. ఈరోజు ఆదివారం కావటం... ఉద్యోగస్తులు ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. కానీ అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు.
తెలంగాణలో ఈరోజు రేపు కొన్ని జిల్లాలలో వడగాలులు వీస్తుండగా, మరికొన్ని జిల్లాలలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
అమరావతిలో తిరుమల తిరుపతి దేవస్ధానం నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నేటి నుండి 9వ తేదీ వరకు జరుగుతాయి.
పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిని మోసం చేసిన పోలీసు అధికారి ఉదంతం విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి ప్రచారం చేసినా వైసీపీ ప్రభుత్వం వదిలి పెట్టటం లేదు. ప్రతిపక్ష నాయకుడు మొదలు ఎవరైనా సరే వారి మీద పోలీసు కేసులు పెడుతున్నారు.
తిరుపతిలోని ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో ప్రవేశాల కోసం జూన్ 10 నుండి దరఖాస్తులు స్వీకరిస్తామని కళాశాల ప్రిన్సిపాల్ ఎం సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.
జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన తర్వాత నిందితులు మొయినాబాద్ వెళ్లారు.
అమెరికాలోని ఒక నగరంలో టీవీ, మొబైల్ ఫోన్ నిషేధించారంటే నమ్ముతారా... నమ్మాలి... అది అమెరికాలోని గ్రీన్ బ్యాంక్. ఈ నగరం వర్జీనియాలోని పోకాహోంటాస్ లో ఉంది. ఇక్కడ సుమారు 150 మంది నివసిస్తుంటారు. వీరిలో ఎవరికీ మొబైల్ ఫోన్..టీవీలు లేవు.
నల్గోండ జిల్లాలో ఐదురోజులుగా కనిపించకుండా పోయిన రాజశేఖర్ అనే వ్యక్తి హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ఆర్ధిక లావాదేవీల కారణంగా స్నేహితుడే హత్యచేసి పోలీసులుకు లొంగి పోయినట్లు సమాచారం.
అత్త మీద కోపం దుత్త మీద చూపించిన చందంగా ఉంది కామారెడ్డిలో కొందరు వ్యక్తుల ప్రవర్తన. కామారెడ్డి జిల్లాలో హోటల్లో బిర్యానీ రుచిగా లేదని కొందరు వ్యక్తులు ఆహోటల్లో వంట చేసిన వ్యక్తిని, వెయిటర్లను, యజమానిని చితకబాది... ఆనక ఫర్వీచర్ ధ్వంసం చేసి�
దేశంలో రోజు రోజుకు కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మరో వైపు ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు కూడా పెరుగుతున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని ఒక ఐదేళ్ల చిన్నారికి మంకీపాక్స్ లక్షణాలు కనిపించటం ఆందోళన కలిగిస్తోంది.
జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసుకు సంబంధించి ఇంతవరకు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఒకరిని అరెస్ట్ చేయగా ఈరోజు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలోఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉన్నారని పోలీసులు తెలి
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. మెట్రో స్టేషన్ లో రైలు కోసం ఎదురు చూస్తున్న యువతిపై ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తిస్తూ... లైంగికంగా వేధించాడు.
మంత్రి నరేంద్ర మోదీ జులై 4న భీమవరం లో పర్యటించనున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ నిన్న వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అవసరమైన ఏర్పా ప్రధానట్లు చేయాలని ఆదేశించారు.