Home » Author »chvmurthy
గోవానుంచి డ్రగ్స్ తీసుకు వచ్చి హైదరాబాద్ చుట్టు పక్కల విక్రయిస్తున్న ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులను చౌటుప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,338 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలీలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఢిల్లీ నుంచి వస్తున్న అంబులెన్స్ ట్రక్కును ఢీ కొటట్టంతో ఏడుగురు వ్యక్తులు మరణించారు.
అదృష్టం ఉండాలే కానీ మట్టి పట్టుకున్నా బంగారం అవుతుంది అంటారు. లక్ష్మీ దేవి ఎప్పుడు ఎవరి తలుపు ఎలా తడుతుందో ఎవరూ చెప్పలేరు. తాజాగా తమిళనాడులో అలాంటి ఘటన ఒకటి జరిగింది.
దావోస్ పర్యటన ముగించుకొని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం రాష్ట్రానికి తిరిగి వచ్చారు.
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణకు పిలిచారు.
పెళ్లినాటి జ్ఞాపకాలను గుర్తుంచుకోవాలి అంటే ఫోటోలు వీడియోలు ఉండాలి. అందుకనే పెళ్లిలో ఫోటో గ్రాఫర్, వీడియో గ్రాఫర్ ఉండి మధుర క్షణాలను నిక్షిప్తం చేస్తుంటారు. పెళ్లికి ఫోటోగ్రాఫర్ను తీసుకు రాలేదనే కారణంతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది ఉత్త
ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ కాలేజీలు జూలై 1వ తేదీ నుంచి ప్రాంరంభం కానున్నాయి. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించివ విద్యా కాలెండర్ ను ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం విడుదల చేసింది.
ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో త్వరలో డిజిటల్ చెల్లింపులు ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు చోట్ల డిజిటల్ చెల్లింపులు జరుగుతుండగా కొన్ని రవాణా సర్వీసుల్లో డిజిటల్ చెల్లింపులు కుదరటం లేదు.
జూన్ నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగనున్న విశేష పర్వదినాలను టీటీడీ ప్రకటించింది.
సాఫ్ట్వేర్ ఉద్యోగాల మీద ఉన్న క్రేజ్ తో ఒక ఐటీ సంస్ధ నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఘటన హైదరాబాద్ మాదాపూర్ లో చోటు చేసుకుంది. దీంతో సుమారు 800 మంది ఉద్యోగులు మోసపోయినట్లు తెలుస్తోంది.
కేరళను తాకిన నైరుతి రుతు పవనాలు మూడు నాలుగు రోజుల్లో కేరళతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని మరి కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
హవాలా కేసులో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్రకూమార్ జైన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ రోజు అరెస్ట్ చేశారు. కోల్కతా కు చెందిన ఒక కంపెనీకి సంబంధించి హవాలా కుంభకోణంలో ఆయన పాత్ర ఉండటంతో అధికారులు అరెస్ట్ చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు సాయంత్రం ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి జన జీవనం స్తంభించింది. ట్రాఫిక్ జాంతో పలు చోట్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
ఒకవైపు వెండితెరపై కేజీఎఫ్-2 ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ రికార్డులను తిరగ రాస్తోంది. మరో వైపు బెంగుళూరులో కేజీఎఫ్ బాబు ఇంటిపై ఆదాయపన్ను, ఈడీ శాఖ అధికారులు దాడులు చేశారు.
Kolkata : పశ్చిమ బెంగాల్ రాజధాని కొల్కతాలో మరో మోడల్ ఆత్మహత్య చేసుకుంది. దీంతో రెండు వారాల్లో మరణించిన మోడల్స్ సంఖ్య 4కి చేరింది. మోడల్, మేకప్ ఆర్టిస్ట్ అయిన సరస్వతి దాస్ (18) అనే యువతి ఆదివారం కస్బా ప్రాంతం బేడియా దంగాలోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఉ�
వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. హత్య అనంతరం సహకరించిన వ్యక్తి పోలీసులకు సమచారం ఇవ్వటంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న మంకీ పాక్స్ వల్ల ప్రజారోగ్యానికి ఓ మాదిరి ముప్పు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ చేసిన సూచనలు మేరకు వైద్యులు కీలక సూచనలు చేశారు.
హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో యువతిపై అత్యాచారం చేయించిన శ్రీకాంత్, గాయత్రీ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి దాకా అందిన సమాచారం ప్రకారం చూస్తే సినిమా స్టైల్లో ఎన్నో మలుపులు తిరుగుతోంది వీరి కధ. పోలీసులు ప�
ఆదివారం ఉదయం నేపాల్ లో అదృశ్యమైన విమానం ఆచూకీ లభ్యమైంది. తారా ఎయిర్ కు చెందిన విమానం కొండల్లో కూలిపోయినట్లు గుర్తించారు.